హైదరాబాద్లో కరోనా కంటెన్న్మెంట్ జోన్లలో పర్యటించిన మంత్రి కేటీఆర్

 • కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఆందోళన అవసరం లేదు • కంటెన్న్మెంట్ జోన్లలో ప్రజల నిత్య అవసరాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది • ఇళ్లలోనే ఉండండి, లాక్ డౌన్ ని పాటించండన్న మంత్రి • ఆపత్కాలంలో స్థానికులకు భరోసా నింపేందుకే ఇక్కడ పర్యటిస్తున్న అన్న మంత్రి … Read More

ఏం చేద్దాం ?

కరోనా కనికరం లేకుండా నగరంలో విలయ తాండవం చేస్తుంది. గత మూడు రోజుల కింద కాస్త తగ్గిన కేసులు మళ్ళీ గత రెండు రోజులుగా వేగంగా విస్తరిస్తుంది. ఈ విస్తరణకు ఎలా అడ్డుకోవాలని రాష్త్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తుంది. హైదరాబాద్ … Read More

మే 3 వరకూ శ్రీవారి దర్శనాల రద్దు

కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో మే 3 వరకు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.  టీటీడీ అనుబంధ ఆలయాలలో కూడా దర్శనాలు రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు. తిరుపతిలో ప్రతి నిత్యం లక్షా … Read More

మైన‌స్ 3 శాతానికి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం: ఐఎంఎఫ్ వార్నింగ్‌

కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ‌దేశాలు స్తంభించిపోయాయి. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కూడా కుప్ప‌కూల‌నున్నాయి. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాది మైన‌స్ మూడు శాతానికి ప‌డిపోనున్న‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ అంచ‌నా వేసింది.  ఇది … Read More

రిటైర్డ్ ఉద్యోగుల సేవలు కావాలి

కరోనా రోగుల కోసం రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగా రాష్ట్ర సీఎస్ ఉమేష్ కుమార్ రాజభవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న అంశాల … Read More

కరోనా భాదితులకు అండగా పారిశ్రామికవేత్తలు

కరోన వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలలో మేముసైతం అంటూ ముందుకొచ్చారు దళిత పారిశ్రామికవేత్తలు. దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI ) తరపున ఈరోజు Dr బాబాసాహెబ్ అంబేడ్కర్ … Read More

అంబేద్కర్ కు ప్రముఖుల నివాళులు

అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అయన చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేసారు. ప్రతి పౌరుడు కూడా అయన బాటలో నడవాలని సూచించారు. … Read More

మే 3 వరకు లాక్ డౌన్

కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా పై పోరాటమే మన ముందు ఉన్న పెద్ద లక్ష్యం అని మోడీ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు సైనికుడిగా పని చేస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన అందరు అర్థం చేసుకుంటున్నారు. ఈ వ్యాధి ని కట్టడి … Read More

సినిమా ప్రేమికులకు చేదు వార్త

చైనాలో పుట్టిన కరోనా వైరస్ లండన్ సినిమా ప్రేమికులకు చేదు వార్తను మిగిలించింది. లండన్ లోని కమెడియన్‌ టిమ్‌ బ్రూక్‌ టేలర్‌ (75) ఇటీవల కొరోనా వ్యాధి సోకింది. దీనితో కొన్ని రోజులగా చికిత్స చేసుకుంటున్న అయన కన్నుమూశారు.అతని గురించిబ్రూక్‌ టేలర్‌ … Read More

తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ తెలుగు రాష్ట్ర్లాలలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలంగాణ కంటే ఏపీలో కాస్త వెనక ఉన్నారోజు రోజుకి జిల్లాల వ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు.ఆంద్రప్రదేశ్‌లో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల … Read More