పుట్టి పెరిగిన ఊరి ప్రేమ విడదీయలేనిది : శ్రీధర్ రెడ్డి

ప్రపంచం అంతా కరోనా వైరస్ వచ్చి లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. లెక్కలేని జనం అంతా దిక్కుతోచని వారు అవుతున్నారు. జానెడు కడుపు నింపుకోవడానికి పుట్టెడు కష్టాలు పడుతున్నారు. కరోనా కంటే ముందే ఆకలి చంపేసేలా ఉంది అంటూ అరిస్థితున్న … Read More

ఆ రెండు రాష్ట్రాలకు వెళ్ళకండి : టీఎస్ సర్కార్

తెలంగాణకు పొరుగు రాష్ట్రాలు అయినా.. ఏపీ మహారాష్ట్రాలకు వెళ్ళవద్దు అని తెలంగాణ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చింది. అక్కడ అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నూలు విజయవాడ గుంటూరు … Read More

ఖాకీలపై కరోనా కలకలం  

దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా ముంబైని అల్లకల్లోలం చేస్తుంది. ఇప్పటికే ముంబైతో పాటు మహారాష్ట్రలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు మరణాలు కూడా అదేవిదంగా ఉన్నాయి. తాజాగా  క‌రోనా వైర‌స్ ముంబై  పోలీసు శాఖ‌లో క‌ల‌క‌లం … Read More

ఏం నిర్ణయిస్తారు.

కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకోసం ప్రధాని ఆత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది … Read More

రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల కార్యకలాపాలకు అనుమతి…కలెక్టర్ అమయ్ కుమార్

రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల పలు పారిశ్రామిక, కార్మిక కార్యకలాపాలను సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తున్నామని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రకటించారు.అయితే, కోవిద్ -19 మార్గదర్శక సూత్రాలను అనుసరించి సామాజిక దూరం, శానిటేషన్ తదితర జాగ్రత్తలను … Read More

మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఫోన్

వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత ను కేంద్ర ప్రభుత్వ మే తీసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచన కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాత్రి పొద్దు పోయిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఫోన్ లో … Read More

మే 5 న మంత్రివర్గ సమావేశం

కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందుకు మే ౫వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మే 7వ తేదీ వరకు ఉన్న లాక్ డౌన్ ని మరోమారు పూడిగించాలా లేదా కొన్ని సడలింపులు ఇస్తూ … Read More

ఆయనకి లేఖ రాసిన మంత్రి కెటిఆర్

మొన్న అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐటి, మరియు అనుభంద పరిశ్రమను ఆదుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు సంబంధించి సవివరమైన లేఖ రాస్తానని మంత్రి కే.తారకరామారావు చెప్పిన నేపథ్యంలో … Read More

తరుగు వడ్లు తక్కువ తీయండి : అఖిలపక్షం

డెక్కన్ న్యూస్ హైదరాబద్ :సచివాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం వివిధ పార్టీలు ప్రజల తరుపున సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలు ప్రతీ కుటుంబానికి 5 వేలు ఇవ్వాలి..ఫైన్ క్వాలిటీ బియ్యం ఇవ్వాలి…తడిసిన … Read More

తాత్కాలిక సచివాలయంలో అఖిలపక్షం సమావేశం

తాత్కాలిక సచివాలయంలో ఆకాలవర్షం , కరోనా కట్టడి వలస కూలీలకు భరోసా తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశహ్మ్ ప్రారంభమైనది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, … Read More