ఫోర్స్ మోటార్స్ కోవిడ్ తో పోరాడుటకు 1000 నూతన ట్రావెలర్ అంబులెన్సులు సేవలు ప్రారంభించింది

లాక్ డౌన్సడలింపు కారణంగా ముందుగా ఊహించబడిన కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక పాలక వ్యవస్థలు తమ పరిధిలోని ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను బలోపేతం చేయుటకు నడుము బిగించారు.పుణెలోని ఆటో మేజర్ సంస్థ ఫోర్స్ మోటార్స్, మొదటి … Read More

ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన ఆకాశ్‌ ఎడ్యూకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌

• 100% పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (AEPL)లో ఆకాశ్‌ డిజిటల్‌, మెరిట్‌నేషన్‌ ఉంటాయి. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధించేందుకు వారికి అత్యాధునిక పద్ధతిలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన లైవ్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ క్లాసులు, లైవ్‌ … Read More

రైతుల న‌డ్డి విరుస్తున్న కేంద్రం : కేశ‌వేని కుమార‌స్వామి

కేంద్రం ప్ర‌భుత్వం అడ్డు అదుపు లేకుండా పెంచిన ధ‌ర‌ల‌తో రైతులు అనేక క‌ష్టాలు ప‌డుతున్నార‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెట్రోల్ ధ‌ర‌ల కంటే డీజీల్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని క‌రీంన‌గ‌ర్ జిల్లా చింత‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన యువ రైతు కేశ‌వేని … Read More

భారీగా మాస్క్ లు, శానిటైజెర్లు పంపిణి చేసిన కామధేను మెటాలిక్ లిమిటెడ్

దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న టిఎమ్‌టి బార్ తయారీదారు కామధేను మెటాలిక్ లిమిటెడ్… హైదరాబాద్, బీహార్, హర్యానా, నార్త్ ఈస్ట్, ఢిల్లీ మరియు భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు మరియు పంపిణీదారులకు ఉచిత ముసుగులు మరియు హ్యాండ్ శానిటైజర్‌ను పంపిణీ … Read More

చైనాలో మ‌రో వైర‌స్ ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం

చైనాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి గండం పోకముందే అది పుట్టిన దేశంలోనే మరో మహమ్మారి కోరలు చాచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఉన్న స్వైన్ ఫ్లూ వైరస్ లోనే ఇంకో కొత్త రకం వైరస్ మూలాలు … Read More

చైనా యాప్స్ నిషేధం స్వాగ‌తించాలి : స‌ంతోష్‌రెడ్డి

దేశ భద్రతే లక్ష్యంగా టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మెద‌క్ జిల్లా భాజ‌పా శ్రేణులు స్వాగ‌తిస్తున్నారు. విశేష జనాదరణ పొందిన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వియ్‌ చాట్‌, షేర్‌ ఇట్‌ తదితర … Read More

ఒక్క‌రోజే క‌రోనాతో 62 మంది మృతి ఎక్క‌డో తెలుసా

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేలాది కొత్త కేసులు నమోదవుతున్న ఈ రాష్ట్రంలో… కరోనా మరింత ప్రభావాన్ని చూపింది. గత 24 గంటల్లో కొత్తగా 3,949 కేసులు నమోదయ్యాయి. ఏకంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. … Read More

భార‌త్‌లో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌పై నిషేధం

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో … Read More

ఆన్‌లైన్ క్లాస్‌లు ఆగం చేస్తున్నాయి

ఆన్‌లైన్ విద్య ఇప్పుడు అధిక ప్ర‌చారంలో ఉన్న ప‌దం. ఈ ప‌దం ధ‌నికుడికి ప‌ర్వ‌లేదు అని పించినా…పేదోడికి నాకు ఆ స్థోమ‌త లేద‌ని ప‌ట్టించుకోవ‌డం లేదు… కానీ సామాన్యుడిని భ‌యపెడుతోంది. ఇంకా 2020-21 విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కాకున్నా… క‌రోనా లౌక్‌డౌన్ … Read More

మ‌ళ్లీ లౌక్‌డౌన్ ఉండ‌బోతుందా?

దేశంలో మ‌ళ్లీ లౌక్‌డౌన్ దిశ‌గా వెళ్తుందా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలు అందుకు అద్దం ప‌డుతున్నాయ‌నే చెప్పుకోవాలి. దేశంలో తాజాగా రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెలాఖరు వరకూ మాత్రమే రైళ్లను నడుపుతామని ఆపై … Read More