కరోనా మరణాలు నిజామా అబద్దమా ?

తెలంగాణాలో కరోనా పాజిటివ్ , మరణాల మీద ప్రతిపక్ష విపక్షాల మధ్య రాజకీయం జరుగుతుందా ? అనే అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో వాస్తవాలు , అవాస్తవాలు ప్రజలకు తెలవాలి అంటే తప్పకుండ అఖిలపక్ష సమావేశం … Read More

బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ బుధవారం భాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నారు. మార్చి 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు … Read More

ఏపీ లో ముదురుతున్న రాజకీయాలు

ఒక వైపు కరోనా కేసులు , మరణాల మీద అంతా మాట్లాడుతుంటే ఏపీలో మాత్రం విభిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీ పార్టీ మాటల యుద్ధం జరుగుతుంది. మీరు రెడ్ జోన్ లో తిరుగుతున్నారు అంటే మీరు కరొనకు స్లీపర్ … Read More

ఎవరి ఇంటి మీద వారే జెండాలు ఎగరవేసుకోవాలి : కేటీఆర్

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరు కూడా ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని … Read More

మోదీకి సలహా ఇచ్చిన సోనియా గాంధీ

లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా కంపెనీలను( (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు ఐదు సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియా గాంధీ శనివారం … Read More

మా రాష్ట్రం…మా భాషా …మా పేర్లు

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మరో అడుగు ముందుకేసింది తెరాస సర్కార్. అనాదిగా వస్తున్న పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉతర్వులు జారీ చేసింది. ఇక నుండి ఖరీఫ్, రబీ కాలాలు అని … Read More

బీజేపీని ఎవరు ఇక్కడ గుర్తించడం లేదు : ఎర్రబెల్లి

తెలంగాణలో బీజేపీ ని ఎవరు గుర్తించడం లేదని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవాళ కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో … Read More

మీ దీక్షలు ఎందుకు : నిరంజన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేస్తున్న దీక్షపై తెలంగాణ రాష్ట్రా వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో రైతులు పండించిన పంటను వంద శాతం కొంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అన్నారు. … Read More

సీఎంకి ఎందుకంత భయం : బండి సంజయ్

రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంటే రైతులను పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఇలాంటి విపత్కర సమయంలో విపక్షాల సలహాలు, సూచనలు సీఎం తీసుకోవాలని అన్నారు. అంతే కానీ ఒటెంద్దుపోకడడతో పాలనా చేయవద్దు … Read More

సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

కరోనా కష్ట సమయంలో తెలుగు ఆడపడుచులను ఆదుకోవడానికి ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు … Read More