కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శాంబిపూ రాజు

టి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కే.టి.ఆర్ గారి జన్మదిన సందర్బంగా #Giftasmile# కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపల్ పరిధిలోని వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు … Read More

రాష్ట్రానికి వ‌న్నె తెచ్చే నేత కేటీఆర్ : ‌తిరుప‌తి యాద‌వ్‌

దేశంలో ఎంతోమంది యువతకు రాజకీయ అవకాశాలు వచ్చినా, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు తరహాలో రాజకీయాల్లో రాణించింది అతికొద్ది మంది మాత్రమేనని తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి అన్నారు. కేటీఆర్‌ చేపడుతున్న సంస్కరణలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. … Read More

స‌చివాల‌యంలో అస‌లేం జ‌రుగుతోంది ?

రాష్ట్ర స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌లను ప్ర‌భుత్వం ఎందుకు దాస్తోంది. దీంతో ప్ర‌భుత్వానికి వ‌చ్చే న‌ష్టం ఏందీ, మీడియాకు తెలియ‌జేస్తే వ‌చ్చే న‌ష్టం ఏందీ.ఎందుకీ దాప‌రీకాలు. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో మ‌దిలో మొద‌లుతున్న ప్ర‌శ్న‌.రాష్ట్ర స‌చివాల‌యంలోని జీ బ్లాక్ కింద గుప్త నిధులు, … Read More

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీపై ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ నాయ‌కులు

రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా స్థానాలను ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 40 మంది సభ్యులున్న మండలిలో గవర్నర్‌ కోటా … Read More

డివిజ‌న్ అభివృద్ధే మా ల‌క్ష్యం : ‌తిరుప‌తి యాద‌వ్

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 18 డివిజన్ అభివృద్ధి చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని డివిజ‌న్ తెరాస పార్టీ నూత‌న‌ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తిరుప‌తి యాద‌వ్ అన్నారు. ఇవాళ పార్టీ నూత‌న క‌మిటీ ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా తిరుప‌తియాద‌వ్ మాట్లాడుతూ 18 డివిజన్ … Read More

ఏపీ సీఎం జగన్ కి షాకిచ్చిన గవర్నర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని … Read More

రేపే మంత్రివ‌ర్గ‌‌ విస్త‌ర‌ణ

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. … Read More

కేసీఆర్ వాడుకొని వ‌దిలించుకుంటాడు: స‌ంప‌త్ కుమార్‌

టీఆర్ఎస్ మంత్రులు కల్వకుంట్ల కుటుంబ సేవ‌లో ఉంటే అధోగతి పాల‌వుతార‌ని, చరిత్ర తెలుసుకొని మెలగాల‌ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. కొంతమంది మంత్రులు ఇటీవల విర్రవీగి, విచ్చలవిడిగా మాట్లాడుతున్నార‌ని, అలాంటి వారిని క‌ల్వ‌కుంట్ల కుటుంబం వాడుకొని వదిలేస్తుంది జాగ్రత్త అని సూచించారు. … Read More

అక్రమ అరెస్టులు చేస్తున్నారు : చంద్రబాబు

ఏపీలో అధికార పార్టీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు మాజీ సీఎం చంద్రబాబు. ఆర్టికల్ 19 ఉల్లంగిస్తూ హక్కులను కలరాస్తున్నారు అని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కి లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికగా పోలీసులు … Read More

లోక్‌స‌భ‌లో ఆ ఎంపీ సీటును అందుకే మార్చారా?

వైకాపా నుండి గెలిచి… అదే పార్టీతో గొడ‌వ పెట్టుకున్న ఆ పార్టీ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణంరాజు సీటును మార్చారు లోక్‌స‌భ అధికారులు. స‌భ‌లో ఏడ‌వ వ‌రుస‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల‌కు సీట్లు క‌ల్పించారు. ఇటీవ‌ల కాలంలో ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు సొంత పార్టీ … Read More