కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శాంబిపూ రాజు

టి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కే.టి.ఆర్ గారి జన్మదిన సందర్బంగా #Giftasmile# కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపల్ పరిధిలోని వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు ఆధ్వర్యంలో నిర్వహించిన దుండిగల్ మున్సిపల్ పరిధిలోని నిరుపేద వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణి, అనాధ ఆశ్రమంలో పండ్లు పంపిణి, హరితహారం కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎమ్మెల్సీ కర్ణఏం ప్రభాకర్ గారు, TSIIC చైర్మన్ బాలమల్లు గారు, సివిల్ సప్లైస్ చైర్మన్ మరైడు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.