బీజేపీలోకి విజ‌య‌శాంతి ?

కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్ర‌చారక‌ర్త విజ‌య‌శాంతి పార్టీ మారుతున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో భార‌తీయ జన‌తా పార్టీలోకి వ‌స్తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇందుకు కేంద్ర హోం స‌హాయ శాఖ మంత్రి ‌కిష‌న్‌రెడ్డి పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. ఇందులో … Read More

ట్రంప్ గెలిస్తే అమెరికా ఇజ్జ‌త్ పొత‌ది : హిల్ల‌రి క్లింట‌న్‌

అమెరికాలో మరో వారం రోజుల్లో ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి … Read More

గడ్డపార కాల్చి వాత పెడతాం : బాబుమోహన్

తెరాస నాయకులపై, ముఖ్యమంత్రి, మంత్రులపై మండి పడ్డారు బీజేపీ సీనియర్ నాయకుడు బాబుమోహన్. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగగంగా ఆయన తెరాస సర్కర్ పై నిప్పులు చెరిగారు. ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలని కేంద్రం గమనిస్తుంది అని అన్నారు. సమయం … Read More

గిద్ద‌లూరులో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారా?

డెక్క‌న్ న్యూస్‌, ఏపీ బ్యూరో :గిద్ద‌లూరు… ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌త్యేక గుర్తింపు క‌లిగిన నియోజ‌క‌వ‌ర్గం. రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా అబివృద్ధి బాట‌లో ముందుడుగు వేయ‌ని ప్రాంతం. ఆపార ఖ‌నిజ సంప‌ద‌లు, నీరు లేకున్న త‌క్కువ నీటి … Read More

ఏపీలో సీఎం రీలిఫ్ ఫండ్ ప‌థ‌కం ఇక లేన‌ట్టేనా ?

అన్ని అందిస్తున్నాం ఇక అది ఎందుకు, అన‌స‌వ‌ర‌మైన ఖ‌ర్చు అని ఓ లెక్కకు వ‌స్తున్న‌ట్లు ఉంది ఏపీ స‌ర్కార్‌. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో 2000కుపైగా జబ్బులను చేర్చడంతో, ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కు స్వస్తి పలకాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనేక … Read More

జయశ్రీ మాటలపై హరీశ్ రావు అందుకే ప్రెస్ మీట్ పెట్టాడా?

ఆమె ఒక సాధారణ భాజపా కార్యకర్త. కానీ ఆమె మాటలు తూటాల్లా ఉంటాయి. ఆమె మాట్లాడిన మాటలే ఇప్పుడు దుబ్బాక రాజకీయాల్లో ఓ మలుపు తిప్పాయి అని చెప్పుకోవాలి. ఎంతగా అంటే రాష్ట్ర ఆర్ధికమంత్రి ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసిరేలా. … Read More

పెచ్చులుడిన దుబ్బాక బస్టాండ్

తెలంగాణ వచ్చాక దుబ్బాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున్న అభివృద్ధి జరిగింది అని ఈ సారి కూడా తెరాసకు ఓట్లు వేయాలని మంత్రి హరీశ్ రావు కోరుతున్నారు. బీజేపీ కేంద్రంలో ఉండి కూడా ఏమి సహాయం చేయడం లేదని విమర్శించారు. ఇటీవల ఓ … Read More

తెలంగాణలో మళ్ళీ పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీ

అచ్చంపేట నియోజకవర్గం పదర మండల అధ్యక్షుడు బొడ్డు రాజయ్య గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు యువకులు చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ టి. మోపతయ్య గారు, ఈ సమావేశంలో … Read More

ఏపీ ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ బీమా పథకం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. 51-70 ఏళ్ల మధ్య లబ్ధిదారుడు మరణిస్తే … Read More

మా తడాఖా చూపిస్తాం : హర్షవర్ధన్

కరోన వ్యాప్తి ప్రారంభం నుండి జీత భత్యాలు లేకుండా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిన ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని లెక్చరర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసింది బీజేపీ పార్టీ. బీజేవైఎమ్ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు … Read More