ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డికి ట్వీట్ చేసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌ని ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డిని కోరారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఈ మేర‌కు ఆమెకి ట్విటర్ ద్వారా త‌న సందేశాన్ని పంపారు. కోవిడ్-19 మ‌హ్మామారి కాలంలో ప్ర‌జ‌లు ప‌నులు లేక‌, ఆసుప‌త్రుల పాలై అనేక … Read More

ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు పిచ్చి ప‌ట్టింది : ‌తిరుప‌తి యాద‌వ్

ప్రతి పక్షాలు రోజు రోజుకు దిగజారుతున్నాయ‌ని, పిచ్చి పట్టినట్టు ప్రతిపక్ష నేతలు ప్రవర్తిస్తున్నార‌ని తెరాస యువ‌నేత తిరుప‌తి యాద‌వ్ కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 70ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా గురించి ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించారా ? … Read More

ఆ మాట‌లు చెప్ప‌డానికి సిగ్గులేదా : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఉస్మానియా ఆసుప్ర‌తి నిర్మాణాకి విప‌క్షాలు అడ్డుప‌డ్డాయ‌ని అన‌డానికి మంత్రి శ్రీ‌నివాస్‌యాదవ్‌కి దిమాక్ ఉందా అని మండిప‌డ్డారు తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కాళేశ్వ‌రం క‌ట్ట‌ద‌ని వంద‌ల కేసులు వేసి ఆ ప‌నులు ఎలా జ‌రిగాయని ప్ర‌శ్నించారు. క‌రోనా … Read More

మీడియాలో హ‌డ‌వుడికే వారి తాప‌త్ర‌యం : తిరుప‌తి యాద‌వ్

మీడియాలో హ‌డ‌వుడి చేయ‌డానికే కాంగ్రెస్ నాయ‌కులు అన‌వ‌స‌ర రాద్దాతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు తెరాస యువనేత తిరుప‌తి యాద‌వ్‌. ఓ వైపు క‌రోనా క‌ట్ట‌డి కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షంగా స‌రైన స‌ల‌హాలు … Read More

2015 నుండి ఇంకా వారం రోజులు కాలేదా ? : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఉస్మానియా ద‌వ‌ఖానా ఇంకో రెండు మూడు సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ ఉండ‌దు దీన్ని కూల్చి రెండు కొత్త ట‌వ‌ర్‌లు క‌డుతామ‌ని ఇంకో వారం రోజుల్లో ఇక్క‌డి నుండి షిప్ట్ చేస్తామ‌న్నా సీఎంంకు 2015 ‌నుండి ఇంకా వారం రోజులు కాలేదా అని … Read More

ప‌క్క‌రాష్ట్రం సీఎంని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి : తెజ‌స‌

అన్ని విష‌యాల్లో పోటీ ప‌డుతున్నాం మా కంటే తీస్మార్‌ఖాన్లు లేరు అనుచెప్పుకునే మంత్రులు, ముఖ్య‌మంత్రి పొరుగు రాష్ట్రం సీఎం జ‌గ‌న్‌ని చూసి సిగ్గు తెచ్చుకోవాల‌ని అన్నారు తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. క‌రోనా విష‌యంలో దేశంలో ఎక్క‌డ … Read More

వాళ్లు చేత‌కానీ ద‌ద్ద‌మ్మ‌లు : బ‌ండి సంజ‌య్‌

దమ్ము, ధైర్యం లేని చేతకాని దద్దమ్మలు టీఆర్ఎస్ నేతలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిప‌డ్డారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు పహారా మధ్య బతుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న ప్రజా ఉద్యమాలతో టీఆర్ఎస్ నేతల్లో వణుకు … Read More

ఎంపీ అర్వింద్‌పై జ‌రిగిన‌ దాడిని ఖండించిన భాజ‌పా నేత సంతోష్‌రెడ్డి

నిజామాబాద్ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ అర్వింద్‌పై జ‌రిగిన దాడిని మెద‌క్ జిల్లా భాజ‌పా నాయ‌కులు ధ‌రిప‌ల్లి సంతోష్‌రెడ్డి ఖండించారు. త‌మ పార్టీకి ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న ఆద‌ర‌ణ చూడ‌లేక దాడులు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆకార‌ణంగా త‌మ పార్టీ ఎంపీపై ఎందుకు దాడి … Read More

జగ‌న్‌కు లేఖ రాసిన బాలకృష్ణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని, కర్ణాటక రాజధాని బెంగళూరు కి దగ్గరగా ఉండటంతో … Read More

ర‌హ‌స్య సోరంగాల‌ కో‌స‌మే కూల్చుతున్నారా? : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

వందేళ్ల‌పైగా చ‌రిత్ర క‌లిగిన స‌చివాల‌యా స‌ముదాయాన్ని ఎందుకు కూల్చుతున్నారో.. దాని వెన‌క ఉన్న మ‌ర్మం ఏంటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని మెద‌క్ జిల్లా తెజ‌స యువ‌జ‌న అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో మంది సీఎంలు ప‌రిపాల‌న చేసి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ధి … Read More