స్పీడ్ రైలు ముచ్చ‌ట్లు అందుకే : తెజ‌స

మ‌ళ్లీ ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికే మంత్రి కేటీఆర్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నార‌ని విమ‌ర్శించారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ‌త్వ‌ర‌లో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఓట్లు దండుకోవ‌డానికే క‌ళ్ల‌బొల్లి మాటాలు చెప్పి మాయ … Read More

సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఆమెను ఎగతాళి చేశారు : రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎంపీలకు కేంద్ర బృందం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ ఒత్తిడి చేశారని, అతితెలివి మానుకుని ఇప్పటికైనా కరోనా నివారణపై దృష్టి పెట్టాలని ఆయన … Read More

రైతుబంధు పథకానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలి: పొన్నం

తెలంగాణ ప్ర‌భుత్వం మాజీ ప్ర‌ధాని ‌పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కోసం కమిటీని ఏర్పాటుచేసి, నిధులు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంద‌ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే విష‌య‌మై శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి … Read More

యువ‌త వ‌ల్లే హరిత విప్ల‌వం సాధ్యం : తిరుప‌తి యాద‌వ్‌

రాష్ట్ర మంత్రి కేటీఆర్ క‌ల‌లు గ‌న్న హరితవిప్ల‌వం కేవ‌లం యువ‌త వ‌ల్లే సాధ్య‌మవుతుదంని తెరాజ యువ‌జ‌న నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్ అన్నారు. ఆరో విడుత హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13 డివిజన్పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి మొక్క‌లు … Read More

అచ్చంపేట, హాకింపేట అడవులను ఎందుకు నాశనం చేసారు : ‌తెజ‌స‌

అడువులు పెంచి హరితవిప్లవం తీసుకరావాలి అనేది సర్కార్ లక్ష్యం. కానీ సంవత్సరాల క్రితం నుండి అడవులుగా ఉన్న వాటిని పూర్తిగా నరికివేసి, ఫామ్ హౌస్లు, కోళ్ల ఫారంలు, మామిడి తోటలు, రక రకలా భవనాలు కడుతున్న వారిపై ప్రభుత్వం ఏ చట్టం … Read More

కేసీఆర్ సామెత‌ను కేసీఆర్ కే అప్ప‌జెప్పిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఎల్ల‌మ్మ కూడ‌బెడితే…. మైస‌మ్మ ఒచ్చి మాయం చేసిదంటాఆరో విడుత హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆసక్తి క‌ర‌మైన సామెత‌ను ఒక‌టి చెప్పారు. ఎల్ల‌మ్మ కూడ‌బెట్టుకుంట పోతే… మ‌ల్ల‌మ్మ మాయం చేసుకుంట పోతే న‌డుస్త‌దా అని ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశారు. అడువుల‌ను న‌రికే … Read More

ఈ టైంలో ఎమ్మెల్యేల‌కు గిఫ్ట్ కుప‌న్లా ?

అస‌లే వారు ఎమ్మెల్యేలు ఏం కావాల‌న్నా.. క్ష‌ణాల్లో కొనుకుంటారు. కానీ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర పైస‌లు లేవంటూ… చెబుతున్న స‌మ‌యంలో వారికి ల‌క్ష రూపాల‌య‌ల గిఫ్ట్ కుప‌న్లూ ఇవ్వ‌డం ఏంటీ అని అంద‌రు విస్మ‌యానికి గుర‌వుతున్నారు. ఓ వైపు రాష్ట్ర ఖ‌జ‌నాలో చిల్లి … Read More

బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి ఈటెల‌

క‌రోనా విష‌యంలో కేంద్రానికి, రాష్ట్ర్ట్రానికి మ‌ధ్య పొస‌గ‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ స‌ర్కార్ , బీజేపీ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శలు చేస్తోంది. ఇటీవ‌ల మంత్రి ఈటెల రాజేంద‌ర్ కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు … Read More

రైతుల క‌ష్టాలు తీరడానికే నిధులు విడుద‌ల : తిరుప‌తి యాద‌వ్‌

తెలంగాణ రైతుల క‌ష్టాలు తీర్చ‌డానికే సీఎం కేసీఆర్ రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టార‌ని తెరాస యువ‌జ‌న విభాగం నేత తిరుప‌తి యాద‌వ్ అన్నారు. 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53 కోట్లు ప్రభుత్వం జమ చేయ‌డం రైతుల‌కు చేయుత‌నే ఇవ్వ‌డ‌మేన‌ని … Read More

తీపి క‌బురు ఎక్క‌డికి పోయింది సీఎం : రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ రైతుల‌కు తీపి క‌బురు చెప్ప‌డానికి సీఎంకి ఇంకా వారం రోజులు కాలేదా అని ప్ర‌శ్నించారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ‘‘తెలంగాణ రైతులకు వారంలో అతిపెద్ద తీపి కబురు చెప్పబోతున్న. దేశమే ఆశ్చర్యపడే, … Read More