భార‌త్‌లో ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేయాలి : కిష‌న్‌రెడ్డి

భార‌త‌దేశంలో ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ మేర‌కు న్యూఢిల్లీలోని ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో ప‌ర్యాట‌క‌రంగ శాఖ అధికారుల‌తో మంత్రి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అన్ని రాష్ట్రాల్లో ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను … Read More

న్యాయ‌వాదిపై దాడిన ఖండించిన బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ నాయ‌కులు రౌడీలుగా మారార‌ని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. ప్రముఖ న్యాయవాది, బిజెపి నాయకురాలు ప్రసన్న గారిపై కొంత మంది టీఆర్ఎస్ గూండాలు మల్కాజ్ గిరి కోర్టులో దాడి చేయడం హేయమైన చర్య … Read More

సీఎంను కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్న కేటీఆర్ : బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. కేసీఆర్‌కి ఇంటి పోరు ఎక్కువైంద‌న్నారు. తెలంగాణ‌కు సీఎం చేయాల‌ని కేటీఆర్ త‌న తండ్రిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని ఆరోపించారు. అందుకే కేసీఆర్ … Read More

ఐటీ శాఖ మంత్రిగా విడుద‌ల ర‌జని ?

గుండెపోటుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీశాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి మ‌ర‌ణించ‌డం వ‌ల్ల ఆ ప‌దవిని భ‌ర్తీ చేయ‌డం అనివార్య‌మైంది. అయితే ఇప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఎవ‌రిని నియ‌మిస్తే స‌మ‌ర్థ‌వంతంగా ఉంటుందనేది ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. గ‌తంలో మంత్రి ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని ఆశ‌ప‌డిన‌ చిలక‌లూరిపేట … Read More

ఉద‌య‌గిరిలో మేక‌పాటి అంత్య‌క్రియ‌లు

సోమ‌వారం ఉద‌యం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌రిగే స్థ‌లం మారింది. గౌతమ్ రెడ్డి కుటుంబ స‌భ్యులు ముందుగా ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను త‌మ సొంతూరు అయిన బ్రాహ్మణ‌ప‌ల్లిలోనే నిర్వ‌హించాల‌ని భావించారు. … Read More

బంగారు భార‌త‌దేశంగా తీర్చిద్దిదుతా : కేసీఆర్‌

భార‌త‌దేశాన్ని బంగారు భార‌తదేశంగా తీర్చిద్దిదే స‌త్తా నాలో ఉంద‌న్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని నార‌య‌ణ‌ఖేడ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఈ స‌భ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న వ్య‌తిరేక నినాదాన్ని వినిపించారు. గ‌తంలో తెలంగాణ … Read More

గౌతంరెడ్డికి ప్ర‌ముఖుల నివాళులు

ఏపీ ఐటీశాఖ మంత్రి గౌతంరెడ్డి మృతితో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ద్రిగ్బాంతి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు శ్ర‌ద్దాంజాలి ఘ‌టించారు. అనంపురం జిల్లా ఛైర‌ప‌ర్స‌న్ బోయ గిరిజ‌మ్మ పార్టీ కార్యాల‌యం వద్ద నివాళులు అర్పించారు. … Read More

ఏపీ ఐటీశాఖ మంత్రి గౌత‌మ్ రెడ్డి మృతి

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా.. 90 నిమిషాల పాటు వైద్యులు … Read More

బీజేపీ నేత దారుణ హత్య‌

కృష్ణా జిల్లాకు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (భాజ‌పా)కి చెందిన నేత దారుణ హ‌త్య‌కు గురుయ్యారు. దీంతో ఒక్క‌సారిగి జిల్లా ఉలిక్కిప‌డింది. హ‌త్య‌కు హ‌త్య ప్ర‌తీకారంగా ఈ హత్య జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. జిల్లాలోని వత్సవాయి మండలం చిట్యాలకు చెందిన బీజేపీ యువ … Read More

నేడు ముంబాయికి సీఎం కేసీఆర్‌

దేశంలో రాజ‌కీయాలు కొత్త రూపు సంత‌రించుకుంటున్నాయి. కేంద్రంలో మోడీని గ‌ద్దే దించాల‌ని కొన్ని రాష్ట్రాల సీఎంలు కంక‌ణం క‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల సీఎంలు ఒక వేధిక‌పై వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదివ‌ర‌కే ఆయా రాష్ట్రాల సీఎంలు ఈ … Read More