కొత్త జిల్లాల ఏర్పాటుపై స‌మీక్ష‌

కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఏప్రిల్‌ … Read More

వాడు మ‌నుషుల‌కే పుట్టాడా లేక…? : వంగ‌ల‌పూడి అనిత‌

వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయ‌కుల‌పై త‌నదైన శైలిలో విరుచుకుప‌డ్డారు తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ వంగ‌ల‌పూడి అనిత‌. ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. పరిపాలించడానికి వీళ్లకు అధికారం ఇస్తే.. వీళ్లేమో మహిళల తాళిబొట్లు తెంపడం, … Read More

వైసీపీ నేత‌ల‌కు సిగ్గు, శ‌రం ఉందా ?: వంగ‌ల‌పూడి అనిత‌

వైసీపీ నేత‌ల‌కు సిగ్గు, శ‌రం లేదని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. కాలకేయుల్లా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ అగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఈ … Read More

ఏడుపాయ‌ల దుర్గ‌మ్మ‌కు 5ల‌క్ష‌ల విరాళ‌మిచ్చిన ఎమ్మెల్సీ క‌విత‌

మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ మాత పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. తాజాగా, అమ్మవారి ఆలయంలో నూతన రథం ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరాళం ప్రకటించారు. చారిత్రక పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా మాత అమ్మవారి … Read More

ఎంపీ అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వారెంట్‌ జారీ చేశారు. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు వారెంట్‌ జారీ చేసింది. 2020 … Read More

మంచి భ‌విష్య‌త్తు కోస‌మే త్యాగాలు చేశారు : ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ప్రజల త్యాగాలకు ద్రోహం చేసినట్టేన‌న్నారు ఎంపీ కె. రామ్మోహ‌న్ నాయుడు. తమకు మంచి భవిష్యత్తు నాశ‌నం చేయ‌వ‌ద్ద‌ని కోరారు. మంచి భవిష్యత్తు లభిస్తుందని భూములను త్యాగం చేసిన 16500 మంది రైతులతో పాటు … Read More

బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి :బండి సంజ‌య్‌

సికింద్రాబాద్‌ బోయిగూడ లోని స్క్రాప్ గోదాం లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం … Read More

మొగుల‌య్య‌ను స‌త్క‌రించిన భాజ‌పా

ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న ద‌ర్శ‌నం మొగుల‌య్య ఘ‌నంగా స‌త్క‌రించారు భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు. ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు వివేక్ వెంక‌టస్వామి నివాసంతో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో క‌లిసి మొగుల‌య్య‌ను అభినందించారు. https://www.kooapp.com/koo/bandisanjay_bjp/9e903320-9151-4f7b-a3c5-1383792f6e93

కారులో ఉన్న‌ది ష‌కీల్ కుమారుడే

జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించారు ఏసీపీ సుదర్శన్. ఘటన సమయంలో కారులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఉన్నాడని తేల్చేశారు. కేసుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ.. అన్ని వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే కుమారుడు రాహిల్‌ తో … Read More

పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముది … Read More