షాప్‌మాటిక్ యొక్క ‘ఇన్‌స్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్

ఒక ప్రోత్సాహాన్ని పొందుతుంది: వ్యాపారుల లావాదేవీలపై టిడిఆర్ ను రూ. 1 లక్ష వరకు మాఫీ చేయనున్న పేయుఆగస్టు 1 నుండి 31 వరకు సైన్ అప్ చేసే వ్యాపారుల కోసం లావాదేవీలపై రూ. 1 లక్షల వరకు టిడిఆర్ ని … Read More

హైద‌రాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

*గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యుల విశ్లేష‌ణ‌*వ‌ర్షాకాలం, పారిశుధ్య లోపంతో వైర‌ల్ జ్వ‌రాల తీవ్ర‌త‌ హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌త వారం రోజులుగా డెంగ్యూ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని న‌గ‌రంలోని ప్ర‌ముఖ మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రి అయిన లక్డీకాపుల్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు … Read More

#TrellSiblingSwag తో బంధన్ ఆఫ్ లవ్‌ను జరుపుకుంటున్న ట్రెల్

ఈ ప్రచారం ట్రెల్ యాప్‌లోని ప్రముఖ ప్రభావశీలురుల ఆసక్తికరమైన కార్యకలాపాల శ్రేణిని కలిగి ఉంటుంది రక్షా బంధన్ సందర్భంగా తోబుట్టువుల మధ్య ప్రత్యేక బంధాన్ని జరుపుకుంటారు. సోదరుడు మరియు సోదరి అల్లరి చేష్టలలో భాగస్వాములు, వారు ఒకరినొకరు తమాషా చేసుకుంటారు, కానీ … Read More

కార్వీ ఛైర్మ‌న్ అరెస్ట్‌

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చైర్మన్, ఎండి పార్థసారథిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయని, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు … Read More

ఎక్కువ‌గా స్క్రీన్ చూస్తే మెల్ల‌క‌న్ను : డాక్టర్‌ అగర్వాల్‌ ఐ హాస్పిటల్‌

లాక్‌డౌన్ ప్ర‌భావం వ‌ల్ల విద్యార్థులు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాస్‌లు చెప్ప‌డం మెద‌లుపెట్టాయి. ఇక విద్యార్థులు ఇంటి నుండి చ‌ద‌వ‌డం ప్రారంభించారు. దీనివ‌ల్ల స్క్రీన్‌ చూసే సమయం పెరుగుతున్నకారణంగా భారతదేశంలో పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో మయోపియా (దగ్గరి … Read More

భారత దేశపు మొదటి వ్యక్తిగత ఎఐ అసిస్టెంట్ మరియు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ అటానమస్ లెవల్ 2 టెక్నాలజీతో అస్టర్ SUV ని పరిచయం చేసిన MG

MG Motor ఇండియా నేడు పరిశ్రమ-ప్రథమ వ్యక్తిగత ఎఐ అసిస్టెంట్ మరియు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ అటానమస్ లెవల్ 2 టెక్నాలజీని రాబోయే మిడ్-సైజ్ SUV- ఆస్టర్‌లో ఆవిష్కరించింది. అవకాశాలు మరియు సేవల యొక్క కార్-యాస్-ఏ-ప్లాట్‌ఫారమ్ (CAAP) అనే కాన్సెప్ట్ ను నిర్మించడం ద్వారా … Read More

తాలిబ‌న్ల వ‌లలో అప్గానిస్తాన్‌

అప్గానిస్తాన్ దేశాన్ని తాలిబ‌న్లు త‌మ గుప్పిట్లోకి తీసుకున్నారు. గ‌త కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల‌ను త‌మ పాగ వేసిన తాలిబ‌న్లు చివ‌ర‌కు దేశ రాజ‌ధాని కాబుల్ చేరుకున్నారు. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం తాలిబ‌న్ల చేతిలోకి దేశం వెల్లిపోయిందని అధ్య‌క్షుడు అష్రాఫ్‌ఘ‌నీ … Read More

ఏంజిల్ వన్ గా రీబ్రాండ్ అయిన ఏంజెల్ బ్రోకింగ్

స్టాక్ బ్రోకింగ్ సేవలతో పాటు ఆర్థిక సేవలను అందించడానికి రూపాంతరం చెందిన డిజిటల్ బ్రోకర్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం ఏంజెల్ బ్రోకింగ్ తన కొత్త గుర్తింపు ఏంజెల్ వన్‌ను ఆవిష్కరించింది, ఇది స్టాక్ బ్రోకింగ్ సేవలతో సహా ఖాతాదారుల యొక్క అన్ని ఆర్థిక … Read More

శ్రీ‌శైల ద‌ర్శ‌నానికి అమిత్‌షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోన్నారు. అనంతరం అక్కడి నుంచే హెలికాప్టర్ లో శ్రీశైలంకు వెళతారు. శ్రీశైలంలో … Read More

ఫిలీప్పీన్స్‌లో సునామీ హెచ్చ‌రిక‌లు

ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది అక్క‌డి ప్ర‌భుత్వం. గురువారం తెల్లవారుజామును భారీ భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పున 63 కిలోమీటర్ల దూరంలో 65.6 కిలోమీటర్ల లోతున భూకంపం సంభంచినట్టు … Read More