అంబేద్కర్ కు ప్రముఖుల నివాళులు

అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అయన చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేసారు. ప్రతి పౌరుడు కూడా అయన బాటలో నడవాలని సూచించారు. … Read More

మే 3 వరకు లాక్ డౌన్

కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా పై పోరాటమే మన ముందు ఉన్న పెద్ద లక్ష్యం అని మోడీ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు సైనికుడిగా పని చేస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన అందరు అర్థం చేసుకుంటున్నారు. ఈ వ్యాధి ని కట్టడి … Read More

సినిమా ప్రేమికులకు చేదు వార్త

చైనాలో పుట్టిన కరోనా వైరస్ లండన్ సినిమా ప్రేమికులకు చేదు వార్తను మిగిలించింది. లండన్ లోని కమెడియన్‌ టిమ్‌ బ్రూక్‌ టేలర్‌ (75) ఇటీవల కొరోనా వ్యాధి సోకింది. దీనితో కొన్ని రోజులగా చికిత్స చేసుకుంటున్న అయన కన్నుమూశారు.అతని గురించిబ్రూక్‌ టేలర్‌ … Read More

తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ తెలుగు రాష్ట్ర్లాలలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలంగాణ కంటే ఏపీలో కాస్త వెనక ఉన్నారోజు రోజుకి జిల్లాల వ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు.ఆంద్రప్రదేశ్‌లో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల … Read More

ప్రధాని అదే మాట్లాడనున్నారా ?

ప్రపంచంలోని అగ్ర దేశాలను వణికించిన కరోనా మహమ్మారి భారతదేశం పై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది.అయితే అన్ని దేశాల కంటే మన దేశం కాస్త ముందే మేల్కొని లాక్ డౌన్ ప్రకటించింది. అయితే రేపటితో ముగియనున్న ఈ లాక్ డౌన్ మీద … Read More

ఐఐటీ జేఈఈ/నీట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ పాఠాల కోసం యప్‌ మాస్టర్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, ప్రఖ్యాత వైద్య కళాశాలల్లో సీటు సాధించడం ప్రతి విద్యార్థి కల. అలాంటివారి సాకారం చేసుకోవడంలో తమ వంతుగా సాయం చేసేందుకు దక్షిణాసియాలోనే పేరొందిన ప్రముఖ ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫాం సంస్థ యప్‌ టీవీ ముందుకొచ్చింది. … Read More

కొత్త కేసులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి: ఐసీఎంఆర్.

విదేశీ ప్రయాణ చరిత్ర లేకపోయినా కరోనా లక్షణాలు 104 కేసుల్లో 40 కేసులు ఇలాంటివేనన్న ఐసీఎంఆర్ మూడో దశకు చేరుకుంటోందని అనుమానాలు అలాంటిదేమీ లేదన్న కేంద్రం భారత్ లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి … Read More

పీఎం-కేర్స్‌ నిధి విరాళాలను ఫారం 16లో చూపాలి

ఉద్యోగులు తమ వేతనాల నుంచి పీఎం-కేర్స్‌ నిధికి అందించిన విరాళాలను యజమానులు ఫారం 16లో చేర్చాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. చాలా … Read More

ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్‌-19 కారణంగా 1 లక్షా 8 వేల 822 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి 4 … Read More

హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటాను కొనుగోలు చేసిన చైనా బ్యాంక్‌

భారత ఆర్థికరంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ)లో 1.01 శాతం వాటాను పీపుల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీఓసీ) కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో హెడ్‌ఎఫ్‌సీలో సుమారు … Read More