అంబేద్కర్ కు ప్రముఖుల నివాళులు
అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి అయన చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేసారు. ప్రతి పౌరుడు కూడా అయన బాటలో నడవాలని సూచించారు. … Read More











