విమానంలో వచ్చిన ఊపిరితిత్తులు.. కోవిడ్ కష్టకాలంలోనూ ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు

రోగికి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య జీవన్ దాన్ నేతృత్వంలో పుణె నుంచి ఊపిరితిత్తులు వేగవంతమైన రవాణా కోసం రెండు నగరాల్లో గ్రీన్ కారిడార్ల ఏర్పాటు కరోనా కష్టకాలంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలన్నా చాలా ఇబ్బంది అవుతోంది. కానీ … Read More

భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు … Read More

ఫేషియ‌ల్ యోగాతో అందంగా… స్రవంతి

ఆడవారు అందంగా కనిపించాలని ఎన్నో ట్రిక్స్ చేస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా కరోన ప్రభావం వల్ల ఇంట్లో నుండి ఎవరు బయటకి వెళ్లడం లేదు. ఇంట్లో ఉండి అందంగా తయారు కావాలంటే ఎలానో చెబుతోంది మన డాక్టర్ స్రవంతి. ఆమె … Read More

క‌రోనా బాధితుల‌కు శృంగార స‌మ‌స్య‌ల్ని న‌యం చేసే డ్ర‌గ్..అనుమ‌తిచ్చిన ఎఫ్ డీఏ

క‌రోనా వైర‌స్ విరుగుడును క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ దేశాల‌కు చెందిన సైంటిస్ట్ లు నిర్విరామంగా ప‌నిచేస్తున్నారు. మ‌రోవైపు వైర‌స్ దాడి చేస్తే శ‌రీరంలో ఏఏ భాగాలు దెబ్బ‌తింటాయో గుర్తించి..వాటిని న‌యం చేసేలా మెడిసిన్ ను త‌యారు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యూఎస్ ప్ర‌భుత్వం … Read More

మనిషి పుర్రెను కాల్చుకుతిన్న యువకుడు

విశాఖ రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పుర్రెను ఓ వ్యక్తి కాల్చుతుండగా స్థానికులు చూసినట్లు సమాచారం. రాజు అనే వ్యక్తిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల … Read More

గాంధీభవన్ లో అదే అంశంపై మాట్లాడారా

తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రజల అవసరాలు పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని దుయ్యబట్టింది. గాంధీభవన్ లో ఈ మేరకు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సచివాలయంలో కూల్చిన భవనాలు, గుడి, మసీదు చర్చించారు. … Read More

నగర వాసులు అప్రమత్తంగా ఉండాలి : కాట్రగడ్డ

గత మూడు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వానలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొన్నారు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసునా. ఓ వైపు కరోన, మరో వైపు వానలు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది … Read More

సిద్దిపేట భాజాపా మహిళ మోర్చా అధ్యక్షరాలుగా గాడిపల్లి అరుణ

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతోంది. ఇప్పటికే అన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలో జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలుగా గాడిపల్లి అరుణను నియమించారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. … Read More

జాతీయ జెండాకు అరుదైన గౌరవం

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్ పేటలని గురుద్వార్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ.. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షానికి జాతీయ పతాకం తడవకుండా స్థానిక యువ జాతీయ పతాకాన్ని గొడుగు పెట్టీ ఆవిష్కరించారు.. త్రివర్ణ పతాకం … Read More

మహిళలందరికి పెద్దన్న మన జగనన్న : శ్రావణి

రాష్ట్ర మహిళల రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు అని అన్నారు వైకాపా మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ బిల్లు తీసుకవచ్చారు అని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలు … Read More