గాంధీ కుటుంభం నుండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండాలి : సుంకర పద్మశ్రీ

దేశంకోసం ప్రాణత్యాగాలు , పదవుల త్యాగాలు చేసిన ఘన చరిత్ర గాంధీ కుటుంబానిధిని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ . ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వ్యక్తిత్వం గాంధీ కుటుంబానిదని పేర్కొన్నారు. అటువంటి ఘనచరిత్ర వున్న గాంధీ కుటుంభంనుండే పార్టీ … Read More

దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్‌రావు అవి పంచితే మీకేంటీ బాధ‌

దుబ్బాక‌లో ఉప ఎన్నిక‌ల న‌గ‌ర మెఘ‌క‌ ముందే తెరాస‌, భాజ‌పాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఎమ్మెల్యే రాంలింగారెడ్డి మ‌ర‌ణం త‌రువాత దుబ్బాకలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఓట‌ర్ల నాడీ ప‌ట్టుకోవ‌డానికి ఇరు పార్టీలు త‌మ ఛాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నం చేస్తున్నాయని. సామాజిక … Read More

ఓ మ‌హిళా ఎస్పైపై కానిస్టేబుల్ అత్యాచారం… చివ‌రికి

పెళ్లి పేరుతో సహచర ఎస్సై ర్యాంక్ మహిళా అధికారిపై ఓ కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా పెళ్లిచేసుకోమని గట్టిగా అడిగే సరికి ప్లేట్ ఫిరాయించాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని … Read More

కీస‌ర‌లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్… చివ‌రికి పీడియాక్ట్

ఆన్‌లైన్‌లో వ్యభిచారం గుట్టు విప్పారు రాజ‌కొండ పోలీసులు. గుట్టుచ‌ప్పుడు కాకుండా ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో … Read More

సెప్టెంబ‌ర్ చివ‌ర్లో క‌రోనా అదుపులోకి

సెప్టెంబ‌ర్ నెల చివ‌రికి క‌రోనా వైర‌స్ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా … Read More

2,000 నోటు ప్రింటింగ్‌కి బ్రేక్‌

దేశంలో రూ. 2,000 నోట్లను ముద్రించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది రిజ్వ‌ర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గత కొద్ది సంవత్సరాలుగా అసలు ఈ నోట్ల చ‌ల‌మ‌ణి‌ కూడా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2019 మార్చి చివరినాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 … Read More

భాజ‌పాలో చేరిన సింగంగా పేరొందిన మాజీ ఐపీఎస్‌

మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై కుప్పుస్వామి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్‌ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన … Read More

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్ చేసిన పాకిస్థాన్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. కిషన్‌రెడ్డి.కామ్ వెబ్‌సైట్‌పై పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న దీనిని హ్యాక్ చేశారు. పాకిస్థాన్, కశ్మీర్ స్వేచ్ఛకు అనుకూలంగా … Read More

ఇంటి యజమనికి అద్దె ఇచ్చి … అక్రమ సంబంధం

గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఇంటి యజమానురాలికి అద్దె ఇచ్చి.. ఆమె పై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గ్రేటర్ నోయిడాలోని జ్యువార్లోని జహంగీర్పూర్ ప్రాంతంలో … Read More

ల‌వంగాలు తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు : స‌్ర‌వంతి

లవంగాలు తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డరు కానీ వాటితో చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి. లవంగాలు తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి డాక్ట‌ర్ చెప్పిన వాటిని ఇక చ‌ద‌వండి.స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పెద్దలు చెప్పిన మాట‌లు వినాలి. వంటింట్లో దొరికే … Read More