కేరళ కొత్త జంట ఫొటోస్ ట్రోలింగ్ అందుకే తెలుసా

రిషి కార్తికేయన్‌, లక్ష్మి.. కేరళకు చెందిన నవ దంపతులు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబరు 16న అతికొద్ది మంది సమక్షంలో ఇరు వర్గాల పెద్దలు వీరి వివాహ తంతు జరిపించారు. కరోనా నిబంధనల నడుమ, పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి ఎలాగూ … Read More

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ రాములమ్మ

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి కారణం కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా..సీఎం కెసిఆర్ పై మరోసారి విజయశాంతి ఫైర్ అయింది. “జంటనగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన … Read More

దుబ్బాక ఎన్నికలకు , సెటిల్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా?

52ఎకరాల స్థలాన్ని డెవలప్మెంట్ కోసం ఇప్పిస్తానని నమ్మించి రూ.కోటి వసూలు చేసిన యాంకర్ కత్తి కార్తీక తో సహా ఏడుగురు వ్యకులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. దుబ్బాకలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కత్తి కార్తీకపై చీటింగ్ కేసు … Read More

అలుగు పోస్తున్న హల్ది ప్రాజెక్టు

ఫోటో : నరేష్ యాదవ్, ధరిపల్లి మెదక్ జిల్లాలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. దీనితో జిల్లాలో లోని ప్రముఖ ప్రాజెక్టు హల్ది రిజర్వాయర్ అలుగు పారుతుంది. ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అయిన హాకింపెట్, అచ్చంపేట, ధరిపల్లి … Read More

రాజక్కపేటలో ఇంటింటికి ప్రచారంలో చొప్పరి జయశ్రీ

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ మహిళ నాయకురాలు చొప్పరి జయశ్రీ. ప్రచారంలో భాగంగా రాజక్క పేటలో ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ … Read More

దుబ్బాక భాజపా లోకి కదులుతున్న మహిళ లోకం : అరుణ

దుబ్బాక భారతీయ జనతా పార్టీలోకి మహిళలు పెద్ద ఎత్తున్న చేరుతున్నారు. ఓ వైపు తమ పార్టీకి ఎదురులేదు అని చెబుతున్న ఆ పార్టీ నుండి బీజేపీలోకి వలసలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దుబ్బాక మాజీ వైస్ ఎంపీపీ పాతురి రమాదేవి వెంకటరెడ్డి గారు … Read More

రఘునందన్ గెలుపు కోసం వనపర్తి నుండి దుబ్బాకకు వస్తున్న యువకులు

దుబ్బాక ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన దుబ్బాక ఎన్నిక గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో భాజపా తప్పక విజయం సాధిస్తుంది అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా … Read More

48 కోట్ల 45 లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం

48 కోట్ల 45 లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గురువారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో బల్దియా కౌన్సిల్ సమావేశం నగర మేయర్ డాక్టర్ గుండా ప్రకాశ రావు అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన … Read More

మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యుడు లొంగుబాటు

మావోయిస్ట్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ కేబీఎం కమిటీ (కుమురం భీం, మంచిర్యాల) కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేబీఎం కార్యదర్శి అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ కమిటీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన లింగు గురువారం … Read More

నాగలి పట్టిన ఐపిఎస్

అతనో ఐపీఎస్ అధికారి. జిల్లా అంతా తన చేతితో ఉంటుంది. అయినా కానీ ఇక్కడ సిగ్గుపడకుండా హలం చేత పట్టి దుక్కి దున్ని అందరిని ఆశ్చర్య చకితులను చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గుత్తి కోయగూడెంలో అటుగా వెళ్తున్న … Read More