తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా కేసులు

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 945 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని వైద్యారోగ్య‌శాఖ తెలిపింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 16, 339కి చేరగా..ఇందులో యాక్టివ్ కేసులు … Read More

నా చావుకు ఆ ఎమ్మెల్యేనే కారణం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ … Read More

చైనాలో మ‌రో వైర‌స్ ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం

చైనాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి గండం పోకముందే అది పుట్టిన దేశంలోనే మరో మహమ్మారి కోరలు చాచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఉన్న స్వైన్ ఫ్లూ వైరస్ లోనే ఇంకో కొత్త రకం వైరస్ మూలాలు … Read More

గ‌డీల కోట‌లు కూడ గ‌ట్ల‌నే కూలుతాయి : తెజ‌స‌

పనిమంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే.. పుటుక్కున కూలిందట…. అట్లుంది కేసీఆర్ ఎవ్వారం అని ఎద్దేవా చేశారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి … Read More

చైనా యాప్స్ నిషేధం స్వాగ‌తించాలి : స‌ంతోష్‌రెడ్డి

దేశ భద్రతే లక్ష్యంగా టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మెద‌క్ జిల్లా భాజ‌పా శ్రేణులు స్వాగ‌తిస్తున్నారు. విశేష జనాదరణ పొందిన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వియ్‌ చాట్‌, షేర్‌ ఇట్‌ తదితర … Read More

ఘ‌ట్‌కేస‌ర్‌లో క‌రోనా క‌ల‌క‌లం

ఘ‌ట్‌కేస‌ర్ క‌రోనా పాజ‌టివ్ కేసుల క‌ల‌క‌లం రేగింది. ఒకే రోజు ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఘ‌ట్‌కేస‌ర్ భ‌యం గుప్పిట్లోకి వెళ్లింది. ఇంట్లో నుండి ఎవ్వ‌రూ కూడా బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి నెల‌కొంది. 60 ఏళ్ల వ‌యసుగ‌ల మ‌హిళ ఇటీవ‌ల ఓ … Read More

తూప్రాన్‌లో పెరుగుతున్న క‌రోనా మర‌ణాలు

ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసుల‌తో అల్లాడుతున్న తూప్రాన్‌లో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గ‌తంలో క‌రోనా వ్యాపారి చ‌నిపోగా మ‌ళ్లీ ఇవాళ కిర‌ణా వ్యాపారి మృతి చెంద‌డంతో ప‌ట్ట‌ణంలో భ‌యం గుప్ప‌ట్లో బ‌తుకుతోంది. గ‌త కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెర‌గ‌డం ప్ర‌జ‌ల్ని … Read More

టీఆర్ఎస్ లీకేజీల ప్ర‌భుత్వం : బ‌ండి సంజ‌య్‌

టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వమ‌ని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ . మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, నేడు కొండపోచమ్మకు గండి ప‌డింద‌ని.. ఇలా నాణ్యత లేని ప్రోజెక్టుల వలన … Read More

ఘట్కేసర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్ వ‌ద్దు

కరోనా లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా తాము అన్ని విధాలా నష్ట పోయామని ఘట్కేసర్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మళ్ళీ స్వచ్చందంగా లాక్ డౌన్ పెట్టడం, దానికి మున్సిపల్ శాఖ మద్దతు తెలపడంపై వ్యాపార … Read More

మ‌ళ్లీ క‌రోనా ప‌రీక్ష‌లు మొద‌లు పెట్టిన ప్ర‌భుత్వం

ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16వ తేదీ నుంచి గ్రేటర్‌ … Read More