యూకేలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌

కోవిడ్ కొత్త వేరియంట్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది. మ‌రీ ముఖ్యంగా యూకేకి నిద్ర లేకుండా చేస్తోంద‌ని చెప్పుకోవాలి. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విస్తృతిని అడ్డుకోవడానికి కిస్మస్‌ తర్వాత రెండు వారాల లాక్‌డౌన్‌ విధించే ప్రణాళిక యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ప్రభుత్వం సిద్ధం … Read More

స్టార్టప్‌ ఆలోచనలను అభినంధించిన సిస్కో మరియు నాస్కామ్‌

నాస్కామ్‌ షౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకుని సిస్కోకు చెందిన సీఎస్‌ఆర్‌ కార్యక్రమం సిస్కో థింగ్క్యూబాటర్‌ తమ 4వ కోహార్ట్‌లో భాగంగా అత్యున్నత ప్రదర్శన కనబరిచిన పది స్టార్టప్స్‌ను నేడు సత్కరించారు. 2018లో సిస్కో మరియు నాస్కామ్‌ ఫౌండేషన్‌లు 18 యూనివర్శిటీలతో భాగస్వామ్యం చేసుకుని … Read More

గాయంతో సీరిస్‌కి దూర‌మై 9 కోట్ల‌తో భార్య‌కు

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన భార్య రితికా సజ్దే ​​పేరిట అలీబాగ్‌లో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ పక్రియ మంగళవారం(డిసెంబర్‌-14)న అలీబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరగినట్లు సమచారం. అలీబాగ్‌లో రోహిత్‌ ఒక్కడే … Read More

తెలంగాణ‌లో 12 ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య నానాటికి అధికమవుతోంది. తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. వీరందరూ విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినవారే. వీరిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు. తాజా కేసులతో … Read More

జిట్టా ప‌య‌నం చేతికి తోడా… క‌మ‌లాని నీడ‌నా ?

తెలంగాణ రాజ‌కీయాల్లో జిట్టా బాల‌కృష్ణారెడ్డి పేరు తెలియ‌ని వారు ఉండరు. ఉద్య‌మం ప‌థాక‌స్థాయిలో న‌డుస్తున్న త‌రుణంలో కేసీఆర్ అత‌నికి ఇచ్చిన ప్రాధాన్య‌త అలాంటింది. ఆ త‌రువాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో అదే స్థాయిలో పార్టీ నుండి వైదొలిగారు. ఆ త‌రువాత … Read More

టీంఇండియా వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌

ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టిస్తున్న టీమిండియా టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. డిసెంబ‌ర్ 26వ తేదీ నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. నిజానికి ఈ సిరీస్‌కు రోహిత్ శ‌ర్మ వైస్ కెప్టెన్‌గా ఉండాలి. కానీ … Read More

28వ తేదీ నుండి రైతుబంధు

తెలంగాణ రైతాంగానికి శుభ‌వార్త తెలిపారు సీఎం కేసీఆర్‌. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. … Read More

క‌లెక్ట‌ర్లతో సీఎం స‌మావేశం అందుకే

జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో దళితబంధుతోపాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, పథకాల అమలు, కొవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌, పోడు భూముల సమస్యపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ … Read More

గ‌చ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

గ‌చ్చిబౌలిలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్ర‌మాదానికి గురైన కారు(TS 07 UH 1349)పై 15 ఈ-చ‌లాన్లు ఉన్నాయి. 15లో 12 ఓవ‌ర్ … Read More

ఒకే రోజు 93 వేలకుపైగా కేసులు

ఇంగ్ల‌డ్‌ కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. నిన్న అక్కడ రికార్డుస్థాయిలో కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం 24 గంటల వ్యవధిలో 93,045 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి. కేసుల సంఖ్య … Read More