గాంధీ కుటుంభం నుండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండాలి : సుంకర పద్మశ్రీ
దేశంకోసం ప్రాణత్యాగాలు , పదవుల త్యాగాలు చేసిన ఘన చరిత్ర గాంధీ కుటుంబానిధిని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ . ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వ్యక్తిత్వం గాంధీ కుటుంబానిదని పేర్కొన్నారు. అటువంటి ఘనచరిత్ర వున్న గాంధీ కుటుంభంనుండే పార్టీ … Read More









