పొదుపు ఖాతాపై వడ్డీ రేటు తగ్గించిన ఎస్‌బీఐ

 రెపో రేటు తగ్గింపు ప్రభావం బ్యాంకుల పొదుపు ఖాతా (ఎస్‌బీ) డిపాజిట్లపైనా పడింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును ప్రస్తుత మూడు శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ … Read More

హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ పునరుద్ధరణ

హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ, అమెజాన్‌ ఫ్రెష్‌ సర్వీసులను పునరుద్ధరించినట్టు ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తెలిపింది. వరంగల్‌లోనూ అమెజాన్‌ పాంట్రీ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. వీటి ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో
వైరస్ ల గురించిన సమాచారం

? ⭕ కరోనా మహమ్మారి నేపథ్యంలోవైరస్ ల గురించిన సమాచారంప్రాధాన్యతను సంతరించుకున్నది… _*మీ కొరకు వైరస్ సమాచారం :*_? కరోనా వైరస్ అనేది కొత్తదేమీ కాదు. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉన్నది. … Read More

విరాళాల ప్రకటన

ఆంధ్ర, తెలంగాణ సిఎం సహాయనిధికి మహిళల బ్యాడ్మింటన్‌ స్టార్‌ పివి సింధు రూ.5లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. గురువారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్‌ చేశారు. కోవిడ్‌-19 నేపథ్యంలో పలువురు క్రీడాకారులు తమవంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. … Read More

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. జాన్సన్‌కు స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయని, ఆయన ఇకపై స్వీయ నిర్బంధంలో ఉంటారని తెలిపారు. “ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు … Read More

ఆర్ …ఆర్…ఆర్…

దర్శక ధీరుడు రాజమౌళి నిన్న ఉగాది సందర్బంగా ఆర్ఆర్ఆర్ తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఆనందం నింపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రౌద్రం-రణం-రుధిరం అనే టైటిల్‌ను చేస్తూ మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో ఎన్టీఆర్ … Read More

కరోనా వైరస్ నియంత్రణ కు… ఏపీ సీఎం జగన్ సూచనలు

కరోనా నియంత్రణలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వచ్చే మూడు వారాల పాటు ప్రజలందరు ఎక్కడ వున్న వారు అక్కడే వుండడం ద్వరా కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఆయన … Read More

చనిపోయే ముందు ఇంటికి వచ్చి, గేట్ వెలుపల నుండి పిల్లలను చూసి వెళ్లిపోయాడు మరియు తరువాత అతను ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు…

ఈ నిస్సహాయ కళ్ళు తేమగా ఉన్నాయిచనిపోయే ముందు ఇంటికి వచ్చి, గేట్ వెలుపల నుండి పిల్లలను చూసి వెళ్లిపోయాడు మరియు తరువాత అతను ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు.అతను తన పిల్లలను తన ఛాతీతో కూడా తాకలేకపోయాడుప్రేమ లేదా ముద్దుమానవత్వం మీ రుణగ్రహీత … Read More

నిత్యావసర సరుకులు పంపిణీ

కరోనా వైరస్(కోవిడ్-19) నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో పలు చోట్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న కూలీనాలీ చేసుకునే ప్రజలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో గుడిసె వేసుకుని నివసిస్తూ కూలీపని చేసుకునే దినసరి … Read More