దేశవ్యాప్తంగా 8 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,356కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,367. వ్యాధి నుంచి రికవరీ అయి డిశ్చార్జీ అయినవారు 715 మంది. ఒకరు విదేశీయుడు. కాగా కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో 273 … Read More

ప్రీమియం చెల్లింపులకు మరింత గడువు: ఎల్‌ఐసీ

మార్చి, ఏప్రిల్‌ నెల ప్రీమియం బకాయిల చెల్లింపులకు 30 రోజుల గడువు ఇస్తున్నట్టు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) శనివారంనాడు ప్రకటించింది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రీమియంల గరిష్ఠ కాలపరిమితి మార్చి … Read More

మరిన్ని పట్టణాలకు జియో ఫైబర్‌ సేవలు

వినియోగదారులకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జియో ఫైబర్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, తెలంగాణలోని ముఖ్య నగరాల్లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో ఉత్తమ సేవలను అందించడంతోపాటు కవరేజీని పెంచుతున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌తో అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని … Read More

అంధులకు గూగుల్ దృష్టి

అంధులకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్‌ గొప్ప కబురు చెప్పింది. దృష్టిలోపం ఉన్నవారు స్మార్ట్‌ఫోన్లలో మెసేజులు, చాటింగ్‌లు చేసుకొనేందుకు వీలుగా టాక్‌బ్యాక్‌ బ్రెయిలీ వర్చువల్‌ కీబోర్డును రూపొందించినట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లకోసం తయారుచేసిన ఈ కీబోర్డు బ్రెయిలీ లిపిలో ఉంటుంది. … Read More

తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 503 14 మంది చనిపోయారన్న కేసీఆర్ కంటైన్ మెంట్ జోన్లలో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం … Read More

డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త.

డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే సెట్‌-టాప్‌ బాక్స్‌ మార్చకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్లను మార్చుకునేందుకు వీలు కలగనుంది. ఈ మేరకు శనివారం భారత్‌ టెలికాం నియంత్రణ ప్రాధికారత సంస్థ (ట్రాయ్‌) పలు సిఫార్సులు జారీ చేసింది. సెట్‌-టాప్‌ బాక్సులను పరస్పరం … Read More

లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలి: బండి సంజయ్‌

లాక్‌డౌన్‌‌ పొడిగింపుపై భాజపా కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా … Read More

ముంబయిలో మరో 11 కరోనా మరణాలు

మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో కొవిడ్‌ 19 మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఈ రోజు కొత్తగా మరో 11 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ముంబయి మహానగరంలో మరణాల సంఖ్య 75కి చేరినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. అలాగే, నగరంలో … Read More

గుడ్ ఫ్రైడే మార్కెట్లకు సెలవు

దేశీయస్టాక్ మార్కెట్లుకు సెలవు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (శుక్రవారం 10) మార్కెట్లకు సెలవు. అలాగే బులియన్‌, కమోడిటీ మార్కెట్లు,  ఫారెక్స్‌ మార్కెట్లు సైతం పనిచేయవు. సోమవారం(13న) ఉదయం 9.15కు  యథావిధిగా ప్రారంభమవుతుంది. సెన్సెక్స్ 1266 పాయింట్లు ఎగిసి 31,160 వద్ద … Read More

హైదరాబాద్‌ ఇళ్ల అమ్మకాల్లో 41 శాతం క్షీణత

రియల్టీ జోరుకు కళ్లెం పడింది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 29 శాతం తగ్గగా హైదరాబాద్‌లో ఆ తగ్గుదల 41 శాతం ఉంది.  హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల … Read More