నియంత్రణ చర్యలు పాటించాలి: కెసిఆర్

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గల గ్రామాల్లో … Read More

ఆయనతో నాకు ఎటువంటి సంబంధం లేదు : మిల్క్ బ్యూటీ

ప్ర‌ముఖ టెన్నిస్ట్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా త‌మ‌‌న్నా, పాక్ బౌల‌ర్ అబ్దుల్ ర‌జాక్ వివాహం చేసుకోనున్నార‌ని గ‌త రెండు మూడు రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై … Read More

తాగొస్తే భర్తలకు అది ఇవ్వకండి…

తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. ఓ స్నేహితుడు తనకు కాల్ చేసి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడని.. మందు తాగడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం సరికాదన్నారు. మద్యపాన నిషేధమని ఎన్నికలకు ముందు … Read More

తగ్గుతున్న రోగాలు

ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయపెడుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19 ఆస్పత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు దాదాపు ఖాళీగా ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో అవన్నీ హద్రోగులు, క్యాన్సర్‌ … Read More

ఆమెకు మళ్ళీ  అనారోగ్యం

హిందీ బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌, ప్ర‌ముఖ డ్యాన్స‌ర్‌, న‌టి సంభావ‌నా సేథ్ అనారోగ్యానికి గుర‌య్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ఆమె భ‌ర్త అవినాష్ ద్వివేది ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. మే 4 న అనారోగ్యం కార‌ణంగా సంభావ‌నను ఆసుప‌త్రిలో చేర్పించ‌గా, ఈరోజు డిశ్చార్జ్ … Read More

తెలంగాణలో వైన్ షాపులు ఓపెన్

తెలంగాణలో మద్యం షాపులు తెరబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల కారణంగా మన రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు మద్యం అమ్మకాలు మొదలుపెట్టాయన్న సీఎం కేసీఆర్… సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు మద్యం … Read More

తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ స‌డ‌లింపులివే

రెడ్ జోన్ లో నిత్యావసర షాపులు, సిమెంట్, స్టీల్, హర్డ్ వేర్ షాపులు, నిర్మాణ రంగ ప‌నులు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు మాత్ర‌మే ఓపెన్ అవుతాయి. హైదరాబాద్ లో ఎటుంటి స‌డ‌లింపులు ఉండ‌వు. 15 వతేది రివ్యూ చేసి.. అప్ప‌టి … Read More

రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్‌

మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈరోజు 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు … Read More

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం.

ఆరున్నర గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం. రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులిచ్చే అంశంపై చర్చిస్తున్న కేబినెట్. లాక్ డౌన్ ను మరో మూడు వారాలపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం? మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో … Read More

సింగపూర్‌లో 4800 మంది భారతీయులకు కరోనా

సింగపూర్‌లో అనేక మంది భారతీయులకు కరోనా సోకింది అని అక్కడి అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ చివరినాటికి 4800 మంది భారతీయులు కొవిడ్‌-19 బారిన పడ్డారని భారత హైకమిషనర్‌ జావేద్‌ అష్రఫ్‌ తెలిపారు. వారిలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. బాధితుల్లో 90శాతం మంది … Read More