ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ హైద‌రాబాద్‌కు లింకులు

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కోకాపేటలోని వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4గంటలపాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లై బెంగళూరులో నివసిస్తున్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో … Read More

సుప్రీం కోర్టుకు చేరిన డోలో 650 వ్య‌వ‌హారం

డోలో గోలీ ఇప్పుడు జాతీయ గోలీగా మారింది. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప్ర‌తి ఒక్క‌రూ ఈ గోలీని వాడ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇదే అదునుగా త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటుపోతోంది ఆ కంపెనీ. అయితే పార్మా కంపెనీలు తమ … Read More

కిమ్స్ క‌ర్నూలులో మొట్ట‌మొద‌టి కెడ‌వార్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌

మూత్ర‌పిండాలు పాడై, దీర్ఘ‌కాలంగా ఆ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న రోగుల‌కు జీవ‌న్‌దాన్ ఓ వ‌రం. అయితే, ఇంత‌కాలం క‌ర్నూలుతో పాటు రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఎవ‌రైనా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆప‌రేష‌న్లు చేయించుకోవాలంటే హైద‌రాబాద్ లేదా బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల‌కే వెళ్లాల్సి వ‌చ్చేది. జీవ‌న్‌దాన్ … Read More

గిరిధారి హోమ్స్ సరికొత్త ప్రాజెక్టు.. హ్యాపీనెస్ హ‌బ్

హైద‌రాబాద్‌లో థీమ్ ఆధారిత ప్రాజెక్టుల్ని నిర్మిస్తుంద‌న్న పేరు సంపాదించిన గిరిధారి హోమ్స్ తాజాగా హ్యాపీనెస్ థీమ్ ఆధారంగా హ్యాపీనెస్ హ‌బ్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్రాజెక్టును టీఎస్‌పీఏ జంక్ష‌న్ చేరువ‌లోని కిస్మ‌త్‌పురాలో సుమారు 5.47 ఎక‌రాల్లో జి+ … Read More

సంక్షేమ భ‌వ‌నాల్లో ఎమ్మెల్యే, మంత్రుల పిల్ల‌లు ఉంట‌రా ?

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ భ‌వ‌నాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల పిల్ల‌లు అక్క‌డ ఉంటారా అని ప్ర‌శ్నించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగ‌డ్డ ప్ర‌సూన. రాష్ట్రంలో సంక్షేమ భ‌వ‌నాల ప‌రిస్థితి ఆధ్వానంగా త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. … Read More

కేసీఆర్‌కి పొరిగింటి కూర‌నే న‌చ్చుతుంది

అవును మ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి పొరిగింటి కూర బాగా నచ్చుతుంది. ఎదుకంటే… ఇంటి వైద్యం ఒంటికి ప‌ట్ట‌న‌ట్టు. రైతు లేనిదే రాజ్యం లేదు అనే నానుడి ఉండేది. గ‌త ప్ర‌భుత్వాలు తెలంగాణ‌లోని రైతాంగాన్ని ప‌ట్టించుకోలేద‌ని, స్వ‌రాష్ట్రం త‌ర్వాత అభివృద్ధి జ‌రిగిందని… … Read More

తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌ళ్లీ విజృభిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని ప్రాణాలు తీసిన కోవిడ్‌-19 వైర‌స్ గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టింది. తిరిగి మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప్రాతాపాన్ని చూపుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వధిలో 27,348 శాంపిల్స్ … Read More

సుభాష్‌చంద్ర‌బోస్‌ని ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర‌దృష్టం: కాట్ర‌గ‌డ్డ‌

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా పాత సనత్ నగర్ నియోజకవర్గం లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సమీపంలో సుభాష్ మార్గ్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చెత్తాచెదారం చూసి చలించిపోయిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర … Read More

చీడ‌పురుగుల‌కు అడ్డ‌గా మారిన వైకాపా

ఏపీలోని అధికార పార్టీపై మ‌రోమారు త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. త‌ప్పు చేసిన ఎంపీని కాపాడే ప్ర‌య‌త్నంలో విప‌క్ష పార్టీపై బురుద జ‌ల్లే కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి … Read More

చ‌ర్చిలో 41 మంది స‌జీవ ద‌హ‌నం

ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 41 మంది సజీవ దహనం అయ్యారు. వివ‌రాల్లోకి వెళ్తే… ఇంబాబా ఏరియాలోని అబు సీఫెన్‌ చర్చిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్చిలో ఒక్కసారిగా … Read More