సరిగమప షోకి పూజ హెగ్డే
అమ్మ పాట ఎంత మధురంగా ఉంటుందో మన జీ తెలుగు వారి షోస్ కూడా అంతే ఆప్యాయతల్ని, మధురానుభూతుల్ని పంచి పెడతాయి. అలాంటి ఛానల్ నుంచి మరోసారి అందరు మెచ్చిన, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో ‘స … Read More
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
అమ్మ పాట ఎంత మధురంగా ఉంటుందో మన జీ తెలుగు వారి షోస్ కూడా అంతే ఆప్యాయతల్ని, మధురానుభూతుల్ని పంచి పెడతాయి. అలాంటి ఛానల్ నుంచి మరోసారి అందరు మెచ్చిన, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో ‘స … Read More
తెలంగాణ కుంభమేళాకు మేడారం జాతరకు అనంతపురం జిల్లా ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ వచ్చి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసులు గొప్ప పండుగా ఈ జాతర అని అన్నారు. సమ్మక్క-సారలమ్మ దేవతలు అత్యంత శక్తివంతులైన వారని పేర్కొన్నారు. … Read More
రఘురామ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండురు. అధికారంలో ఉన్న పార్టీ నుండి బయట వచ్చి సొంత పార్టీ మీద యుద్ధం చేస్తున్న వ్యక్తి. ఈయన బాటలోనే నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఒకరున్నారని ప్రచారం … Read More
హైదారాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో గోకూప్-గో స్వదేశీ చేనేత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన 20వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వహాకులు వెల్లడించారు. దేశ నలమూలల నుండి ఆయా రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమ నుండి వచ్చిన … Read More
అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్పై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అయితే ఈ దాడి అధికార పార్టీ నాయకులు చేయించారని ఎంపీ … Read More
ఏపీలో అధికార, ప్రతి పక్షాల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. రాజకీయాలు కాస్తా ఇంటి రాజకీయాలుగా మారుతున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై వైకాపా పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే … Read More
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి ఆరోగ్య సమస్యలతో ఇవాళ మృతి చెందారు. అయితే మేడారం జాతర కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్… తండ్రి మరణవార్త విని … Read More
దేశంలో రాజకీయాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. కలిసికట్టుగా మోడీని గద్దెదింపి జైలుకు పంపాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బీజేపీని అధికారంలోని నుండి దింపడమే లక్ష్యంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దమవుతున్నారు. మొదటగా శంఖరావం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్కి ఈ మేరకు మహారాష్ట్ర … Read More
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత దేవాలయాల అభివృద్ధిలో దూసుకపోతోందన్నారు అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ. బుధవారం బుక్కరాయసముద్రం మండలం కేంద్రం లోని శ్రీ కొండమీదరాయుని స్వామి రథోత్సవంలో ముఖ్య అతిధులుగా అంనతపురం పార్లమెంటరీ సభ్యులు తలారి రంగయ్య, … Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నడ లేక సోయిలేక మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ కేసిఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యాలకు క్షమాపణ … Read More