వైకాపాతో దేవాల‌యాల అభివృద్ధి : బోయ గిరిజ‌మ్మ‌

వైకాపా అధికారంలోకి వచ్చిన త‌రువాత దేవాల‌యాల అభివృద్ధిలో దూసుక‌పోతోంద‌న్నారు అనంత‌పురం జిల్లా ప్ర‌జా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ బోయ గిరిజ‌మ్మ‌. బుధ‌వారం బుక్కరాయసముద్రం మండలం కేంద్రం లోని శ్రీ కొండమీదరాయుని స్వామి రథోత్సవంలో ముఖ్య అతిధులుగా అంనతపురం పార్లమెంటరీ సభ్యులు తలారి రంగయ్య, సింగనమల శాసనసభ సభ్యులు జొన్నలగడ్డ పద్మావతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీ సీఇఓ ఆలూరు సాంబ శివారెడ్డి కలిసి బోయ గిరిజమ్మ దంపతులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.