బోనాల ఉత్సవాల కోసం సమావేశం
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం నిర్వహించాలా?వద్దా? అనే విషయమై ఈ నెల 10 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం( MCHRD) … Read More
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం నిర్వహించాలా?వద్దా? అనే విషయమై ఈ నెల 10 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం( MCHRD) … Read More
సమగ్ర విచారణకు ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ బెల్లంపల్లి లో దళిత అమ్మాయి పై జరిగిన దాడి సోషల్ మీడియాలో వైరల్ అయిన దాని మీద స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల … Read More
పదోతరగతి విద్యార్థుల SA-1, ప్రీ ఫైనల్ అండ్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు.. ఇప్పటికే ఇంటర్నల్ మార్కులు ssc బోర్డ్ వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేసిన పాఠశాలలు.. ఈ మూడింటి ప్రాతిపదికన ssc అప్గ్రేడ్ … Read More
జీవనోపాధి కోల్పోతున్నారన్న కారణంతోనే లాక్డౌన్ సడలింపులు ఇచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సడలింపులు ఇవ్వడంతో జనాలు ఎక్కువ మంది బయటకు వస్తున్నారని, దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగిందన్నారు. వయోవృద్ధులు, … Read More
బంధువు అంటే మన భాషలో చుట్టం. మన ఇంటికి చుట్టం అదే బంధువు వస్తే ఎన్ని రోజులు ఉంటాడు. ఒకటి లేదా రెండు రోజులు మహా అయితే మూడు రోజులు ఉంటారు. అంతేకానీ శాశ్వతంగా మాత్రం మన దగ్గర ఉండరు. ఇప్పుడు … Read More
తెలంగాణా సీఎం కార్యాలయం లో కరోనా కలకలం : మెట్రో రైల్ భవన్లోని సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఇటీవలే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉద్యోగి కుమారుడు కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి వైరస్ సోకిందని గుర్తింపు సీఎంవో ఆఫీసుకు రావొద్దని … Read More
10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… జూన్ 8 నుండి యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవాలన్న హైకోర్టు.. హైదరాబాద్, రంగారెడ్డి సికింద్రాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి… జిఎచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో … Read More
చైనా రాజధాని బీజింగ్ నగరంలో అమలవుతున్న అత్యవసర పరిస్థితి తీవ్రతను రెండో స్థాయి నుంచి శనివారం మూడో స్థాయికి తగ్గించినట్లు యంత్రాంగం తెలిపింది. కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వూహాన్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు లేవని తెలిపింది. వూహాన్లోని మొత్తం కోటి … Read More
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 9,851 కేసులు, 273 మరణాలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 26 వేల 770కు … Read More
రైతు, సర్కార్ ఇద్దరికి నష్టమే విపక్షాలు చెప్పనట్టుగానే జరుగుతుంది. తెలంగాణలో రైతుబంధు పతకానికి మంగళం పాడడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సర్కార్ చెప్పిన పంట వేశాకే రైతుబంధు పైసలు వారి ఖాతాలో వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో రైతులు కారు, సర్కార్పై … Read More