11 వేల మార్కు దాటిన నిఫ్టీ, 200 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ నేటి సెషన్ లో, ఆర్థిక మరియు లోహ స్టాక్‌ల నేతృత్వంలో భారత సూచికలు అధికంగా ముగిశాయి. నిఫ్టీ 0.46% లేదా 52.35 పాయింట్లు పెరిగి 11,322.50 వద్ద ముగియగా, ఎస్ … Read More

పాకిస్థాన్‌కి షాకిచ్చిన సౌదీ

పాకిస్థాన్‌కు రుణం, రుణంపై చమురు సరఫరాను సౌదీ అరేబియా నిలిపివేసింది. దశాబ్దకాలంగా రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ముగింపు పలికింది. కశ్మీర్‌ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని సౌదీ అరేబియా సారథ్యంలోని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌ … Read More

మాస్క్‌ వాడితే మ‌చ్చ‌లు వ‌స్తున్నాయా ఇలా ట్రై చేయండి : ‌డాక్ట‌ర్ స్ర‌వంతి

మాస్క్ అంటే తెలియ‌ని వాళ్లు కూడా ఇప్పుడు మాస్కులు ధ‌రించాల్సి వ‌చ్చింది. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఫేస్‌మాస్క్ త‌ప్ప‌నిస‌రి. ఎక్కువ‌సేపు మాస్క్ ధ‌రించ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు లాంటి స‌మ‌స్య‌లు మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందాలంటే … Read More

కేటీఆర్‌కి ప‌ట్టం క‌ట్ట‌డానికేనా ఆ స‌మావేశం

రానున్న రోజుల్ల్లో తెలంగాణ‌కు కేటీఆర్ సీఎం అయ్యోలా ఉన్నార‌ని ఆరోపించారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. రాష్ట్రంలోనే అందుబాటులో సీఎం ఉన్నా… ‘కౌన్సిల్​ ఆఫ్ మినిస్టర్స్ ’ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబుపై … Read More

‘నాకు న్యాయం జరుగలేదు.. నేను నక్సలైట్‌నవుతా’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడు తనకు న్యాయం జరుగలేదని, నక్సల్స్‌లో చేరడానికి అనుమతి కావాలని రాష్ట్రపతికి లేఖ రాశాడు. వేదుల్లాపల్లె గ్రామానికి చెందిన వరప్రసాద్‌ అనే దళిత యువకుడు వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా ముని … Read More

మ‌హిళా ఉద్యోగుల‌కు నెల‌స‌రి సెల‌వలు : సిగ్గుప‌డొద్దంటూ సీఈఓ స‌ల‌హా

మొహ‌మాటం, సిగ్గుప‌డ‌కుండా నెల‌స‌రి లీవ్ తీసుకోండి అంటూ సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ ట్వీట్ చేశారు. జోమాటో త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న మహిళ‌లు మరియు ట్రాన్స్ జెండ‌ర్స్ కు నెల‌స‌రి లీవ్ ప్ర‌క‌టించింది. నెల‌స‌రి టైమ్ లో రెస్ట్ తీసుకునేలా లీవ్ ఇవ్వ‌నుంది. … Read More

మూడు వారాల తర్వాత ప్లాస్మా దానం చేస్తా: డైరెక్ట‌ర్‌ రాజమౌళి

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకడంతో క్వారంటైన్ లోకి వెళ్లి రాజమౌళి మరోసారి లేటెస్ట్ గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన తన కుటుంబ … Read More

ఏపీలో క‌రోనాతో ఒక్క‌రోజే 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ వస్తున్న‌ వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి ఒక్కరోజులోనే 93 మంది చనిపోయారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల … Read More

విషమంగా ప్రణబ్‌ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని … Read More

గ‌ర్బిణీలు ఈ చిట్కాలు పాటించండి : ‌డాక్ట‌ర్ స్ర‌వంతి

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మయంలో సామాన్యుల కంటే గ‌ర్బిణీలు అతి జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు ప్ర‌ముఖ వైద్యురాలు స్ర‌వంతి. ప్రపంచం మొత్తాన్ని కోవిడ్-19 వైరస్ వణికిస్తోంది. చిన్న పెద్ద అని తేడాలు లేకుండా కోట్లాది మందికి కరోనా వైరస్ సోకుతుంది. భారతదేశంలో కూడా వైరస్ … Read More