విద్యార్థుల‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం : సీఎం జ‌గ‌న్

ఉక్రేయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌కు ఎటువంటి క‌ష్టం రాకుండా చూసుకుంటామ‌ని హామీ ఇచ్చారు ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వెళ్లిన విద్యార్థుల వివ‌రాలు సేక‌రించాల‌ని మంత్రుల‌ను, అధికారుల‌ను అదేశించారు. కేంద్ర … Read More

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌క అండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం – కిష‌న్‌రెడ్డి

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో భార‌తీ విద్యార్థులు చిక్కుకున్న సంగ‌తి విదిత‌మే. వారిని వెన‌క్కి తీసుకరావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం, భార‌తీయ ఎంబసీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇటీవ‌ల ప్రధాని న‌రేంద్ర‌మోడీ కృషి వ‌ల్ల అక్క‌డి నుండి ప్ర‌త్యేక విమానంలో … Read More

ఆన్‌లైన్‌కు బై బై… ఆఫ్‌లైన్‌ కు హాయ్‌ హాయ్‌

ఎక్స్‌లెన్సియా ఇనిస్టిట్యూషన్స్‌ ఫౌండర్‌–డైరెక్టర్‌ వెంకట్‌ మురికి కరోనా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్థను విస్తృతం చేయడం మాత్రమే కాదు విద్యావ్యవస్ధలోనూ చాలా మార్పులను తీసుకువచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి నేలవిడిచి సాముచేస్తోన్న ఎడ్‌టెక్‌ సంస్థలకు కుప్పలుతెప్పలుగా అవకాశాలను తీసుకురావడంతో పాటుగా పాఠశాలలు … Read More

జ‌గ్గారెడ్డికి షాకిచ్చిన కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రులు

కాంగ్రెస్ పార్ట‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న సంగారెడ్డి జ‌గ్గారెడ్డి వెంట న‌డిచే కార్య‌క‌ర్త‌లే షాకిచ్చారు. మీరు పార్టీ మారితే తాము ఎవ్వ‌రూ కూడా నీ వెంట వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చేప్పేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కప్పులో తుఫాను … Read More

వివేకా హ‌త్య కేసులో బ‌య‌ట‌ప‌డుతున్న నిజాలు

ఏపీ మాజీ మంత్రి, సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానందారెడ్డి హ‌త్య కేసులులో రోజు రోజుకు నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీంతో నిందితుల గుండెల్లో గుబులు మొద‌లైంది. ఈ కేసులో తాజాగా సీబీఐ స్పీడ్ పెంచుతోంది. ఒక్కొక్క‌రి వాంగ్మూలాల‌ను రికార్డు చేస్తోంది. దీంతో ఎంపీ … Read More

ఉక్రెయిన్‌కి 150 కోట్ల సాయం : ఐక్య‌రాజ్య స‌మితి

ర‌ష్యా దాడిలో చితికిల ప‌డుతున్న ఉక్రెయిన్ దేశానికి బాస‌ట‌గా నిలిచింది ఐక్య‌రాజ్య స‌మితి. మాన‌వతా కోణంలో ఈ సాయం చేస్తున్నట్లు వెల్ల‌డించింది. దాడి నేపథ్యంలో చితికిపోతున్న ఉక్రెయిన్ ప్రజల జీవితాలను తిరిగి నిలబెట్టాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా తక్షణ ఆర్థిక … Read More

ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను క్షేమంగా తీసుకొస్తాం : బండి సంజ‌య్‌

ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్ విద్యార్థుల గురించి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌న్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. అక్క‌డి నుండి క్షేమంగా తీసుకొచ్చే బాధ్య‌త త‌మపై ఉంద‌న్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు … Read More

శ్రీ‌లంకను చిత్తు చేసిన భార‌త్‌

మొద‌టి టీ20 మ్యాచ్‌లో శ్రీ‌లంక‌ను చిత్తు చేసింది టీం ఇండియా. టాస్ ఓడిపోయి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ శ్రీ‌లంక ముందు భారీ ల‌క్ష్యాన్ని పెట్టింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 62 పరుగుల … Read More

ఉక్రేయిన్ నుంచి భార‌త్‌కు ప్ర‌త్యేక విమానం

ఉక్రెయిన్‌పై మిలిట‌రీ ఆప‌రేష‌న్ పేరిట గురువారం ర‌ష్యా త‌న యుద్ధ విమానాల‌తో విరుచుకుప‌డింది. చూస్తుండ‌గానే మిలిట‌రీ ఆప‌రేష‌న్ కాస్తా..యుద్ధంగా మారిపోయింది. ఇదే విష‌యాన్ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ కూడా ప్ర‌క‌టించారు. త‌మ దేశంపై ర‌ష్యా సాగిస్తున్న‌ది యుద్ధ‌మేన‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న … Read More

నింబోలిఅడ్డ‌లో ఈ-శ్ర‌మ్ కార్డులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్‌లో కాచిగూడ‌లోని నింబోలిఅడ్డ‌లో ఈ-శ్ర‌మ్ కార్డుల పంపిణీ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ల‌బ్ధిదారులు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి చేతులు మీద‌గా ఈ శ్ర‌మ్ కార్డుల‌ను అందుకున్నారు. ఈ కార్డులు అసంఘటిత రంగంలో పని చేస్తున్న ప్రతి కార్డు హోల్డర్‌కు సామాజిక భద్రత … Read More