ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పద్మ

మెదక్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదు కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం చేసినా రామాయంపేట ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని ప్రశ్నించారు. అసెంబ్లీలో గళం విప్పిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వం పై … Read More

దుబ్బాక‌లో ప‌ట్టు సాధించేది ఎవ‌రు ?

రాష్ట్ర రాజ‌కీయాలు ఇప్పుడంతా దుబ్బాక ఎన్నిక‌ల మీద ప‌డింది. శాస‌న‌స‌భ స‌మావేశాల అనంత‌రం అన్ని పార్టీలు సీరియ‌స్‌గా ఎన్నిక‌ల ప్రచారం మీద దృష్టి పెట్ట‌న్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ఉత్త‌మ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల మీద స‌మావేశ‌మైంది. మ‌రోవైపు … Read More

భాజపా మ‌హిళా నేత‌ల అరెస్ట్‌

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారంగా జ‌ర‌పాల‌ని సిద్దిపేట జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణా రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేర‌కు అసెంబ్లీ ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్ని జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, మ‌హిళ నేత‌ల‌తో క‌లిసి చేశారు.అసెంబ్లీ గేటు … Read More

యువతలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు

‘భావి’ తరాలరక్షణపై ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం 2020 దృష్టిపెట్టాలి డెక్క‌న్ న్యూస్‌: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వార్త భారతదేశంలో ఆత్మహత్యలపై అందరూ ఆలోచించేలా చేసింది. ఈ ఘటన తర్వాత మానసిక ఆరోగ్యం కారణంగా సంభవించే … Read More

దేశంలోనే తొలిసారిగా కొవిడ్ రోగికి కిమ్స్ ఆసుప‌త్రిలో రెండు ఊపిరితిత్తుల మార్పిడి

డెక్క‌న్ న్యూస్ : భార‌త‌దేశంలో ప్ర‌ధాన‌మైన ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు దేశంలోనే తొలిసారిగా కొవిడ్ పాజిటివ్ రోగికి రెండు ఊపిరితిత్తులు మార్చారు. ఆ వ్య‌క్తి ఆసుప‌త్రి నుంచి శుక్ర‌వారం డిశ్ఛార్జి అయ్యారు. హైద‌రాబాద్‌లోని … Read More

కొవిప్రోను ఆవిష్కరించిన బృహస్పతి టెక్నాలజీస్

కరోనా నియంత్రణ కోసం హైదరాబాద్ కు చెందిన బృహస్పతి టెక్నాలజీస్ సంస్థ కియోస్క్ ఆధారంగా పనిచేసే కొవిప్రోను ఆవిష్కరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఉపయోగించేందుకు 18 కొవిప్రో పరికరాలను తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటుచేసింది. ముఖాన్ని గుర్తించేందుకు, తక్షణం శరీర ఉష్ణోగ్రత … Read More

కంగన రౌన‌త్‌తో మ‌హా స‌ర్కార్ ఏంటో తెలుసా ?

ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ని గూండారాజ్యంతో … Read More

భాజ‌పా నేత మాధవనేని భానుప్రసాద్ అరెస్ట్‌

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఛ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మంలో దుబ్బాక పార్టీ నేత‌ల అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా చలో అసెంబ్లీ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు … Read More

కేంద్రానికి, ఆర్‌బీఐకి చివ‌రి అవ‌కాశం

కరోనా సంక్షోభం నేపథ్యంలో రుణాల ఈఎంఐ చెల్లింపులకు అదనపు గడువు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలపై పడే భారాన్ని తగ్గించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్ట్ కేంద్రానికి, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. మార‌టోరియంపై విచార‌ణ ఇదే … Read More

ఇంకా ఎంతమంది అగ్గికి అహుతి కావాలి : ర‌ఘునంద‌న్‌రావు

తెలంగాణ కోసం అగ్గికి అహుతైనారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎంత మంది అగ్గికి అహుతికి కావాల‌ని ప్ర‌శ్నించారు భాజపా రాష్ట్ర నాయ‌కులు ర‌ఘునంద‌న్‌రావు. ఆనాడు శ్రీ‌కాంతా చారి పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్న త‌ర్వాతే ఉద్య‌మం ఉవ్వేత్తున్న ఎగిసిప‌డింద‌న్నారు. ఈనాడు … Read More