ఒకే రోజు ఇద్దరు మంత్రులకు కరోనా.. సీఎం జగన్తో కలిసి బ్రహ్మోత్సవాల్లో
ఏపీలో మరో ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది..తాజాగా, వేణుగోపాలకృష్ణకు కరోనా సోకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్లో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా … Read More











