జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రదాడి

ప్రపంచం మొత్తం కరోనా మీద యుద్ధం చేస్తుంటే బుద్ధి మారని ఉగ్రవాదులు మాత్రం మన దేశం మీద దాడులకు దిగుతున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు పోలీస్ క్యాంపులే ల‌క్ష్యంగా వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా సోపోర్‌ టౌన్‌లో 179 బెటాలియ‌న్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ … Read More

భారత్ లో కరోనా నృత్యం

దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం నాటికి మొత్తం కేసుల సంఖ్య 14,792కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 957 కొత్త కేసులు నమోదు కాగా, 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ … Read More

మే 4 నుండి విమాన ప్రయాణాలు

లాక్ డౌన్ ప్రభావంతో దేశంలో విమాన ప్రయాణాలు పూర్తిగా రద్దు చేసారు. ఇటీవల ప్రధాని మోడీ మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అని వెల్లడించారు. అయితే ఆగిపోయిన విమాన సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభం చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా సంస్థ … Read More

ఉద్యోగులను తొలగించవద్దు: కేటీఆర్‌

ప్రస్తుతం సమాజంలోని అన్ని వర్గాలకు కరోనా వైరస్ రూపంలో ఒక సవాలు ఎదుర్కొంటుందని ఈ సవాల్ను సమిష్టిగా ఎదుర్కొందామని మంత్రి కే. తారకరామారావు ఈరోజు పిలుపునిచ్చారు. ఈరోజు సిఐఐ తెలంగాణ చాప్టర్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి కే. … Read More

జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు

జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఈసీఐఎల్ లో ఉన్న మొబైల్ రైతుబజార్ నిర్వాహకుడితో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు నిర్వహణ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్లవద్దకే … Read More

ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు

గ్రీన్ జోన్‌లో చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంపేట‌లో క‌రోనా నిర్ధార‌ణ కాలేదుకేవ‌లం అనుమానిత కేసు అది కూడా ఒక్క‌టి మాత్ర‌మే ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దృష్టికి వ‌చ్చిందిఅధికారుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాక‌రోనా క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లైనా తీసుకోండిచిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారుక‌రోనా అనుమానితుల ఇంటి … Read More

వైద్యులపై దాడులా.. ఊరుకోం: ఈటల

నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంబించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పాల్గొన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ,హైదరాబాద్ ప్రెసిడెంట్ ముజిబ్ ,ఇతర టీఎన్జీవో … Read More

తెలంగాణలో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 66 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా 18 మంది మృత్యువాత … Read More

వాటి వల్ల కరొనను కనుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందుకోసం కరోనా పరీక్షల సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందుకోసం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల తీకురావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దక్షణ కొరియా నుండి వాటి … Read More

తెలంగాణాలో కోరలు చాస్తున్నకరోనా

రోజు రోజుకి తెలంగాణాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ఒకరోజు తక్కువ కేసులు నమోదు అయితే హమ్మయ్య అంటూ బతుకుతున్నవారికి మరసటి రోజే కేసుల సంఖ్య పెరగడంతో భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. … Read More