క‌ర్నూలు మేయ‌ర్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు శ‌త్రువులుగా, మిత్రుల‌గా మారుతారో చెప్ప‌డం క‌ష్టం. అప్పుడే మిత్రులుగా ఉన్న‌వారు శ‌త్రువులు కావ‌చ్చే. శత్రువులుగా ఉన్న‌వారు మిత్రులుగా మార‌వచ్చు. అయితే ఈ మార్పు ప‌ద‌వుల‌ను కూడా తెచ్చి పెట్ట‌వ‌చ్చే. ఇందుకు నిద‌ర్శ‌న‌మే మాజీ ఎంపీ బుట్టా రేణుకా.ఒక్క‌ప్పుడు … Read More

నాకు ఇవే చివ‌రి ఎన్నిక‌లు : ‌సీఎం

బిహార్ సీఎం నితీశ్ కుమార్ పెను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మాట్లాడిన ఆయన మాట‌ల వెనుక ఉన్న బాధ మాత్రం తెలియ‌న‌ది. ఇంత‌కి ఆయ‌న ఏం అన్నారు అని అనుకుంటున్నారా ?. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగింపు … Read More

కేసీఆర్ అనుచ‌ర‌లే చెరువుల‌ను క‌బ్జా చేశారు : ‌రేవంత్ రెడ్డి

తెరాస పార్టీ మీద ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గులాబీ స‌ర్కార్ వ‌చ్చాకా కేసీఆర్ అనుచరులు చెరువులను అక్రమించి, లే అవుట్లు చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితంగానే హైదరాబాద్ లోని కాలనీలు వరదమయం అయ్యాయని … Read More

అమెరికా ఎన్నిక‌ల్లో గెలిచిన భార‌తీయులు

అమెరికా ఎన్నికల్లో భార‌తీయుల‌కు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ దేశ దిగువ సభ (లోయర్​ హౌస్​) అయిన హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు నలుగురు ఇండియన్​ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. … Read More

ఏపీలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌పై మ‌ళ్లీ పిడుగులాగా త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. … Read More

దీపావ‌ళి త‌ర్వాతే గ్రేట‌ర్ ఫైట్‌

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేట‌ర్ ఎన్నిక‌ల మీద ఓ అవ‌గాహాన వ‌చ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ఈ నెల 13న రానున్నట్లు తెలిపింది. అంతేకాదు నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే … Read More

తెరాస నాయకులకు ఉ…. పడేలా మాట్లాడిన బండ్రు శోభారాణి

దుబ్బాక ఎన్నికల్లో తెరాస నాయకులకు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అని అన్నారు భాజపా సీనియర్ నాయకురాలు బండ్రు శోభారాణి. ఈ ఉప ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుంది అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులను చూస్తే తెరాస నాయకులకు ఉ… పడుతుంది … Read More

విశాఖ మీద ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్

విశాఖ నగరాన్ని రాజధానికి అనుకూలంగా తీర్చిదిద్దడంపై   జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడుతోంది. ఈ విషయాన్ని పరోక్షంగా మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాజధానికి అనుకూలంగా అనేక నిర్మాణాలను విశాఖపట్నం ప్రాంతంలో ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నగర … Read More

ఓ మంత్రికి అతిద‌గ్గ‌రైన మ‌హిళ జీహెచ్ఎంసీ మేయ‌ర్ ప‌ద‌విపై క‌న్నేసింది ?

ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేత‌లంద‌రూ రూటు మార్చేస్తున్నారు. చేసిన ప‌ని చాలు ఇక రాజ‌కీయంలో దిగి రాజీలు చేద్దాం అంటూ డిసైడ్ అవుతున్నారు. త‌మ‌కు ఉన్న ప‌రిధిలో ఫైర‌వీలు మొద‌లు పెట్టారు. ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో … Read More

అర్నాబ్ అరెస్ట్‌పై మండిప‌డ్డ అమిత్‌షా

ప్ర‌మ‌ఖ జ‌ర్న‌లిస్ట్ , రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్,అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. అర్నాబ్‌ అరెస్ట్‌ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు కలిసి మరోసారి ప్రజాస్వామ్యాని అవమానించాయని విమర్శించారు. … Read More