307.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఉపాధిహామి కూలీలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు పని దొరకడం కష్టంగా ఉండడంతో వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఉపాధిహామీ పథకానికి 307.50 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ … Read More

అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

తెలంగాణాలో కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్లాస్మా థెరపీ తెర మీదకి వచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పని మరింత సులువుగా మారింది. అయితే ఇందుకు కరోనా నుండి కోలుకున్న వారి … Read More

తెలంగాణాకి శుభసూచకం : కెసిఆర్

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 … Read More

ఏపీ లో ముదురుతున్న రాజకీయాలు

ఒక వైపు కరోనా కేసులు , మరణాల మీద అంతా మాట్లాడుతుంటే ఏపీలో మాత్రం విభిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీ పార్టీ మాటల యుద్ధం జరుగుతుంది. మీరు రెడ్ జోన్ లో తిరుగుతున్నారు అంటే మీరు కరొనకు స్లీపర్ … Read More

పెరుగుతున్న కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు ఆగడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 1000 పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ మొత్తం చూసుకునట్టు అయితే కరోనా కేసులు 3 లక్షలకి చేరువలో ఉన్నాయి. భారత్ లో 28,380 కేసులు … Read More

ఏపీ అదుపులోకి రాని కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా కేసులు పాజిటివ్ కేసులు అదుపులోకి రావడం లేదు. తాజా హెల్త్ బులిటెన్ఏ పీలో కొత్త‌గా 80 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 1177 … Read More

ఆ దేశంలో ప్రాంభమైన పాస్ పోర్ట్ సేవలు

ఆ దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో కొన్ని సడలింపులు చేసింది. దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. పాస్‌పోర్ట్, అటెస్టేషన్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్ తీవ్రత తగ్గి, నిషేధాజ్ఞలు సడలించిన షార్జా, … Read More

ప్రారంభమైన మోడీ వీడియో కాన్ఫరెన్స్

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై మోడీ దృష్టి సారించారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసారు. ఈ భేటీలో ‌తెలంగాణ , ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతో పాటు … Read More

తెలాంగాణలో వెయ్యి దాటినా కరోనా కేసులు

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు కలవర పెడ్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. తాజా కేసులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం … Read More

పకడ్బందీగా లాక్ డౌన్ :: కెసిఆర్

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే … Read More