రైతుబంధు ప‌త‌కానికి మంగ‌ళం పాడ‌డానికేనా ? తెజాస

మద్దతు ధర చెప్పకుండా రహస్య ప్రతిజ్ఞలు ఎందుకు : రాజశేఖర్ రెడ్డి ధ్వజం డెక్క‌న్ న్యూస్, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి రాష్ట్ర ప్ర‌భుత్వం సూచ‌న‌లు రైతుల క‌న్నీరు తుడ్వ‌లేద‌ని తెలంగాణ జ‌న స‌మితి పార్టీ యువ‌జ‌న విభాగం మెద‌క్ జిల్లా … Read More

ధరిపల్లిలో ప్రతిజ్ఞ చేసిన రైతులు

రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలలో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని సూచించింది. మెదక్ జిల్లా ధరిపల్లిలో అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు వేయడానికి సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా చిన్న శంకరంపేట మండల అధికారులు రైతులకు పలు సూచనలు చేసారు. ఎలాంటి పంటలు … Read More

నన్నుల‌గ్గం చేసుకో కోట్లు తీసుకో బంప‌ర్ ఆఫ‌ర్

డెక్క‌న్ న్యూస్‌, క్రైమ్ బ్యూరో :పెండ్లి చేసుకుంటే తనకున్న కోట్ల విలువైన ఆస్తులు నీకే వస్తాయంటూ.. ఓ ఎన్‌ఆర్‌ఐ నుంచి రూ.65లక్షలు వసూలు చేసిందో వివాహిత. బాధితుడి ఫిర్యాదుతో ఘరానా లేడీతోపాటు ఆమె కొడుకును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు … Read More

60 లక్షలకి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865. కోవిడ్‌-19 … Read More

కన్నా కోడలు అనుమానాస్పద మృతి

డెక్క‌న్ న్యూస్‌, క్రైమ్ బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య నల్లపు రెడ్డి సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెం దారు. గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్‌లోని విల్లా నంబర్‌–28లో అద్దెకుండే పవన్‌రెడ్డి … Read More

కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ ప్రారంభ షెడ్యూల్ ఇదే

కొండ పోచమ్మ దేవాలయంలో వేకువజామున 4.30 గంటలకే చండీయాగం ప్రారంభం అవుతుంది. గ్రామ సర్పంచ్‌ రజిత- రమేశ్‌, కొండ పోచమ్మ దేవాలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమం నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్‌ సతీ సమేతంగా ఉదయం 7 గంటలకు చేరుకుని అమ్మవారికి … Read More

తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండో సెంచ‌రీ చేసిన క‌రోనా

తెలంగాణలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య … Read More

ఏపీలో పెరుగుతున్న క‌రరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 … Read More

కుర్రాడిలా మారిపోయిన హీరో మ‌హేష్‌బాబు

డెక్క‌న్ న్యూస్‌, సినిమా ప్ర‌తినిధి న‌రేష్ :తెలుగు సినిమా రంగంలో ఆయ‌న‌కి ఉన్నంత‌ క్రేజ్ మ‌రేవ‌రికి లేదు అనే చెప్పుకోవాలి. అమ్మాయిల ద‌గ్గ‌ర నుంచి అబ్బాయిల వ‌ర‌కు అబ్బా…. మ‌హేష్‌బాబు అనేలా ఉంటాడు. అంతే కాదు… అత‌ను కూడా అభిమానుల‌కు అంతే … Read More

విషాదంలో పొడ్చ‌న్‌ప‌ల్లి

డెక్క‌న్ న్యూస్ మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి :ఎట్ట‌కేల‌కు స‌జీవుడై వ‌స్తాడ‌ని అనుకున్నారంతా. మ‌ళ్లీ అమ్మ‌, నాన్న‌, తాతా, అమ్మ‌మ్మ అంటూ అంద‌రిని ప‌ల‌క‌రిస్తాడు అనుకున్నారంతా. అడ‌వుల్లో వెలిసిన దుర్గ‌మ్మ ఆ బాలుడిని కాపాడంటూ వేలాది మంది వేడుకున్నారు. ప్రాణం పోసే … Read More