చైనా, పాక్‌ల‌కు ‘బిజినెస్‌’ బంద్‌‌!

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని … Read More

టిక్‌టాక్‌కు… 45 వేల కోట్ల నష్టం!

చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే అన్ని కేసులా వామ్మో

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 87.6 … Read More

హైద‌రాబాద్ నుండి ప‌‌ద్రాగ‌స్టుకి క‌రోనా టీకా ?

ఆరు నెలలుగా ‌ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారికి కళ్లెం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న జనావళికి విజయంపై ఆశలు చిగురుస్తున్నాయి. కొవిడ్‌ను నియంత్రించే టీకా మందు తయారీ కోసం ప్రముఖ … Read More

మోడీ అందుకే గాల్వ‌న్ వెళ్లారా?

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం ఆక‌స్మికంగా ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా గ‌త నెల 15న తూర్పు ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో గాయ‌ప‌డిన వీర జ‌వాన్ల‌ను క‌లిశారు. లేహ్‌లోని … Read More

థియేట‌ర్‌లోనే ఉప్పెన సినిమా

కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ సినిమాలు ఇపుడు ఒక్కొక్కటిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే భానుమతి అండ్ రామకృష్ణ, రాంగోపాల్ వర్మ ‘నేక్ డ్ నంగా నగ్నమ్’, ‘47 డేస్’ డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలయ్యాయి. సాయిధరమ్‌ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ … Read More

రైతుబంధు రాక‌పోతే మండ‌లంలో ఆ సార్‌ని క‌ల‌వండి

రైతుబంధు నగదు జమకాని రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. 2020 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై ఆయన మాట్లాడుతూ… ఇప్పటివరకు … Read More

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏం జ‌రుగుతోంది ?

అస‌లే క‌రోనా క‌ష్టాలు.. సామాన్య ప్ర‌జ‌ల‌ను చెప్ప‌లేని క‌ష్టాల‌ను పెడుతోంది. దీనికి తోడు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుందా లేక ఇబ్బంది ప‌డకుండా చేస్తుందా అనేది రాష్ట్రంలో ఏ ఒక్క‌రికి కూడా అర్థం కావ‌డం లేదు. ఇక … Read More

రాజ‌శేఖ‌ర్ రెడ్డి లేఖ‌కు స్పంద‌న ?

మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామాన్ని ఇటీవ‌ల ఏర్ప‌డిన నూత‌న మండ‌ల మాసాయిపేట‌లో విలీనం చేయాలంటూ ఆ గ్రామానికి చెందిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి లేఖ‌కు సీఎంఓ స్పందించింది అనే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ధ‌ర‌ప‌ల్లి గ్రామాన్ని విలీనం చేయ‌డంల … Read More

మంత్రివర్గ విస్తరణ 22న ఎక్క‌డో తెలుసా?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు … Read More