తెలంగాణలో 30 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. బాధితుల సంఖ్య 30 వేలకు చేరువైంది. బుధవారం 1,924 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 29,536కి చేరింది. ఇందులో 11,933 యాక్టివ్‌ కేసులుండగా.. 17,279 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 11 మంది మృతి … Read More

మాస్క్ లేక‌పోతే ఇక కేసే

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసుశాఖ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే ప్రైవే టు పార్టీలు, విందులు, వినోదాల విషయం లో నిబంధనలు ఉల్లంఘించినా.. పోలీస్‌స్టేషన్లలోకి గుంపులుగా వచ్చినా క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించిన తెలంగాణ పోలీసులు ఇకపై మాస్కు ధరించే … Read More

హైద‌రాబాద్‌లో సామాన్యుడి ఇంటికి రూ.25 ల‌క్ష‌ల క‌రెంట్ బిల్లు

హైద‌రాబాద్‌లో నివ‌సించే ఓ సామాన్యుడికి క‌రెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ప్ర‌తి నెల వంద‌ల్లో వ‌చ్చే బిల్లు ఏకంగా 25 ల‌క్ష‌ల రూపాయ‌లు రావ‌డంతో ఆ బిల్లును చూడ‌గానే అవాక్క‌య్యాడు. తీరా ఆ బిల్లును తీసుకుని కరెంట్ ఆఫీసుకు వెళ్లి కంప్లైంట్ … Read More

స‌చివాల‌యాన్ని క‌రోనా ఆసుప‌త్రిగా మార్చండి : ‌భాజ‌పా డిమాండ్‌

కరోనా కేసులు పెరుగుతుండడంతో స‌చివాల‌యాన్ని క‌రోనా ఆసుప‌త్రిగా మార్చాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌‌‌‌ వెంకటస్వామి డిమాండ్‌‌‌‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ … Read More

ఇక అమెజాన్, గుగూల్ లేన‌ట్టేనా?

స్ధానిక స్టార్టప్‌లకు ఊతమివ్వడం, ఈ కామర్స్‌ నియంత్రణ సంస్థ ఏర్పాటు వంటి అంశాలతో ఈ కామర్స్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల ప్రాబల్యానికి ముకుతాడు వేసేలా ఈకామర్స్‌ ముసాయిదాకు ప్రభుత్వం … Read More

క‌రోనా టైంలో బ‌ర్త్‌డే పార్టీకి ఇద్దరు మంత్రులు?

వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్‌లో తన కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించగా, దీనికి హాజరైన 28 మంది వైరస్‌ బారినపడ్డారు. అదే కుటుంబంలోని తండ్రి, కొడుకు మృతి చెందారు. మలక్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి … Read More

మంత్రులు మాట్లాడే మాటా‌లా అవి : తెజ‌స

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌ని కాపాడ‌డానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక‌రిని మించి ఒక‌రు తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం నీళ్లు అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోన్న కేసీఆర్‌ని కాపాడ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు … Read More

ఆహార‌నాళంలోని చికెన్ బొక్క‌ను తీసిన కిమ్స్ స‌వీర వైద్యులు

కిమ్స్ సవీర వైద్యులు 60 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన కిష్టప్పఅనుకోకుండా 2 సెంటీమీటర్ల ఎముకను మింగారు. తీవ్ర ఇబ్బందులు పడ్డ అతను నాలుగు రోజుల తర్వాత అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రికి వచ్చారు. … Read More

సినీ న‌టిపై అత్యాచారం

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసి నగదు లాక్కున్నాడని ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓపై ఓ కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జగ్జీవన్‌రాంనగర పోలీసుల కథనం … Read More

56 రోజులు.. రూ.3,800 కోట్లు మందు తాగారు

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కర్‌ అమ్మకాలు కాసుల పంట పండిస్తున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో … Read More