అస‌లైన ఆనందానికి చిరునామా

ఆనందం ఎవ‌రుకోరుకోరూ! కానీ ఎంత మూల్యానికి? ప‌్ర‌తి మ‌నిషీ ప్ర‌తిరోజూ, ప్ర‌తి క్ష‌ణం ఆనందం కోసం వెదుకుతూ ఉంటాడు. సినిమాలు, టీవీ సీరియ‌ల్స్ చూడ‌టం వ‌ల్ల ఆనందం వ‌స్తుందా? విహార యాత్ర‌ల‌కు వెళితే ఆనందం వ‌స్తుందా? పెళ్లి చేసుకున్న‌ప్పుడు, కొత్త కారు … Read More

ఓయులో ఆ ప‌త్రాల‌ను ద‌హ‌నం చేసిన యువ నాయ‌కులు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “నూతన విద్యా విధానం 2020” బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్యర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బిల్లు యొక్క ప్రతులను దహనం చేశారు. ఉద‌యం ఓయు ప్ర‌ధాన భ‌వ‌నం ముందు నూత‌న … Read More

తెలంగాణ‌లో క‌మ‌లం పార్టీ జోరు : బ‌ండిసంజ‌య్‌

తెలంగాణ‌లో రానున్న రోజుల్లో క‌మ‌లం పార్టీ జోరు కొన‌సాగుతుంద‌ని భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ‌ ఢిల్లీలో ఎంపీ బండి సంజయ్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యంను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి … Read More

ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమె కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. … Read More

ఘ‌ట్‌కేస‌ర్‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

న‌గ‌ర శివారు ప్రాంత‌మైన ఘ‌ట్‌కేస‌ర్‌లో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. అధికారులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న క‌ట్ట‌డి మాత్రం కావ‌డం లేదు. దీంతో క‌రోనా ఎక్కువ‌గా పెరుగుతున్న ప్రాంతాల‌ను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వినాయ‌క్ న‌గ‌ర్‌, ఎన్ఎఫ్‌సి న‌గ‌ర్‌, … Read More

రక్తం గడ్డ కట్టడమే మరణాలకు కారణమా?

‘కొవిడ్-19 వస్తే మరణం తప్పదని సాధారణ ప్రజానీకంలో చాలా భయాలున్నాయి. చైనాలోని వూహాన్ పట్టణంలో మొదలై జులై మూడో వారానికి ప్రపంచవ్యాప్తంగా 1.45 కోట్ల కేసులు, 6 లక్షలకు పైగా మరణాలు సంభవించే స్థాయికి వ్యాపించింది. భారతదేశంలో ఈ వ్యాధి వల్ల … Read More

తల్లిపాలే మొద‌టి ఔష‌దం : డాక్ట‌ర్ ‌శ్వేత‌

ప్రపంచ త‌ల్లిపాల వారోత్స‌వం ప్ర‌తి సంవ‌త్స‌రం అగష్టు 1 నుండి 7 వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. దాని ముఖ్య ఉద్దేశ్య‌ము త‌ల్లిపాల ప్రాధాన్య‌త, పుట్టిన శిశువుకు త‌ల్లిపాలు చేసే ప్ర‌యోజ‌నం గురించి తెలియ‌జేయ‌డమ‌ని కిమ్స్ స‌వీర వైద్యురాలు శ్వేత అన్నారు. … Read More

స‌చివాల‌యంలో అన్ని సౌక‌ర్యాలుండాలి : కేసీఆర్‌

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలుండేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ … Read More

ఇద్ద‌రు మంత్రుల‌కు క‌రోనా పాజిటివ్

క‌రోనా వైర‌స్ పెద్ద, చిన్నా అంటూ ఏం తేడాలు చూపించ‌డం లేదు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే ఎంతో మందికి క‌రోనా సోక‌గా.. తాజ‌గా మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. వాటర్ రీసోర్స్‌ మినిస్టర్ తులసీ … Read More

రాజ‌మౌళిపై రాంగోపాల్ వ‌ర్మ ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. రాజమౌళి సర్.. మీ సైనికుడుబాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ … Read More