సినిమా పేరుతో స్కేచ్ ప‌క్క ప్లాన్ అదే

సాధార‌ణ ఎన్నిక‌ల‌కు తెలంగాణ చాలా స‌మ‌యం ఉన్నా… ఇప్ప‌టి నుంచే కాకా పుట్టిస్తున్నాయి. అధికారం కాపాడుకోవ‌డానికి తెరాస‌… అధికారంలోకి రావ‌డానికి భాజ‌పా, కాంగ్రెస్ పార్టీలు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన రెండు ద‌ఫా ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ … Read More

ఎర్ర గులాబీలుగా మారుతున్నారు

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ గ‌తంలో ఒక పార్టీ, సిద్దాతం దానికి క‌ట్టుబ‌డి ప‌ని చేసే కార్య‌క‌ర్త‌లు, నేతలు ఉండేవారు. ఇప్ప‌డు ఆ ప‌రిస్థితి లేదు. క‌రుడుగ‌ట్టిన నేత‌లు కూడా త‌మ పార్టీ సిద్దాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టి అధికార … Read More

కాంగ్రెస్‌లోకి త్రిష ?

ద‌క్ష‌ణాదిలో మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం తీసుక‌రావ‌డానికి కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టి అధికారం కొల్పోయిన పార్టీలోకి కొత్త నీరు వ‌స్తే త‌ప్పా… కుదుప‌టే అవ‌కాశం లేదు. దీంతో సినిమా సెల‌బ్రేటిల‌ను పార్టీలోకి తీసుక‌వ‌చ్చ యువతలో ఫుల్ జోష్ పెంచాల‌ని చూస్తోంది. ఈ … Read More

మంత్రివ‌ర్గంలో మార్పులు సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో కీలక మార్పులు చేశారు. కేబినెట్ మంత్రులు రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోదీల నుంచి కొన్ని శాఖలను తొలగించారు. దాంతో, రాజేంద్ర రెవెన్యూ శాఖను, పూర్ణేష్ రోడ్లు, భవనాల శాఖను … Read More

విజయ శాంతి గారు ప్రస్తుత రాజకీయాలలో మన మహిళల పాత్ర ఇంతే..!

తెలంగాణ తెలుగుదేం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగ‌డ్డ ప్రసూన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతికి లేఖ రాశారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల పాత్ర, ఎదుర‌వుతున్న ఇబ్బందులు, వారికి ఇస్తున్న ప్రాధాన్యం గురించి చ‌ర్చించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహిళలకి … Read More

రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 21న ఆయన హైదరాబాదుకు రానున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. అనంతరం … Read More

షేర్ మార్కెట్ పేరిట 5 కోట్లు మోసం

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో లక్షలాది రూపాయలను సంపాదించవచ్చంటూ ఆశ చూపి 5 కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఇద్దరిని చెంగల్పట్టు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా… మరైమలర్‌ నగర్‌ … Read More

కేసీఆర్ ఏటీఎం మిష‌న్ కాళేశ్వ‌రం : ల‌క్ష్మ‌ణ్‌

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్‌కి ఏటీఎంలా ప‌ని చేసింద‌న్నారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట రూ.90వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని, కాళేశ్వరం వండర్‌ కాదు, బ్లండర్‌ అని ఆరోపించారు. కేసీఆర్‌ … Read More

క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన స్టార్ హీరోయిన్‌

సొంతం, జెమిని, సింహా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ సినీనటి నమిత కవలలకు జన్మినిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఆమె ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో … Read More

మునుగోడులో ఓట్ల కోసం కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్‌

రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక‌లు రోజుకో కొత్త‌పుంతాన్ని త‌ల‌పిస్తున్నాయి. భాజ‌పా, తెరాస త‌మ త‌మ వుహ్యాల‌ను ర‌చిస్తుంటే ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తుంది. ఈ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం … Read More