విశాఖ‌లో మైల్యాబ్ కేంద్రం

భారతదేశపు ప్రముఖ బయోటెక్ కంపెనీ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ విశాఖపట్నంలోని AMTZ వద్ద నూతన తయారీ కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త విభాగం అత్యాధునిక సాంకేతికతను వాడి అధిక నాణ్యత గల అనేక రకాల మాలిక్యులర్ … Read More

మొగుల‌య్య‌ను స‌త్క‌రించిన భాజ‌పా

ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న ద‌ర్శ‌నం మొగుల‌య్య ఘ‌నంగా స‌త్క‌రించారు భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు. ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు వివేక్ వెంక‌టస్వామి నివాసంతో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో క‌లిసి మొగుల‌య్య‌ను అభినందించారు. https://www.kooapp.com/koo/bandisanjay_bjp/9e903320-9151-4f7b-a3c5-1383792f6e93

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చి 20 ఉదయం నాటికి ఇది వాయుగుండంగా మారనుందని తెలిపారు. అనంతరం మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చి, … Read More

కారులో ఉన్న‌ది ష‌కీల్ కుమారుడే

జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించారు ఏసీపీ సుదర్శన్. ఘటన సమయంలో కారులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఉన్నాడని తేల్చేశారు. కేసుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ.. అన్ని వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే కుమారుడు రాహిల్‌ తో … Read More

పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముది … Read More

భారతదేశంలో షిజాబ్స్.ఇన్

మహిళలకు ‘అధిక నాణ్యత, అధిక విలువ’ గ‌ల ఉపాధి కల్పన‌ను పెంచ‌డ‌మే ధ్యేయంగా రూపొందిన షిజాబ్స్.ఇన్ భార‌త‌దేశంలో శ‌నివారం ప్రారంభ‌మైంది. వారి నైపుణ్యాలకు తగిన ఉన్నత ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా ఉద్యోగాల్లో మహిళలను పెంచడంలో సహాయపడటంపై ఈ పోర్టల్ దృష్టి సారిస్తుంది. … Read More

నా మాట‌ల‌తో రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నారు : చిన్న జీయ‌ర్

గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన చిన్న జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. త‌న మాట‌ల‌తో కొంత‌మంది రాజ‌కీయ ల‌బ్ద‌పొందాల‌ని చూస్తున్నార‌ని కోణంలో ఆయ‌న మాట‌లు ఉన్నాయి. విజయకిలాద్రీ క్షేత్రంలో వార్షక బ్రహ్మోత్సవాలు నిర్వహించి తిరువిధి ఉత్సవంలో పాల్గోన్నారు చినజీయార్. లక్ష్మిఅమ్మవారి … Read More

కరోనా ఫోర్త్ వేవ్ పట్ల రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఫోర్త్ వేవ్ పట్ల అప్రమత్తమైంది. చైనాలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండగా, దక్షిణ కొరియాలో ఒక్కరోజే 6 లక్షలకు … Read More

చిన్నారుల‌తో క‌లిసి హోలీ ఆడిన హైమారెడ్డి

స్థానిక చిన్నారుల‌తో క‌లిసి హోలీ పండుగ నిర్వ‌హించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర మ‌హిళా నాయ‌కురాలు హైమా రెడ్డి. ఈ హోలీ పండ‌గకి ఎంతో చ‌రిత్ర ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవల వ‌చ్చిన వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వ‌చ్చిన ఈ … Read More

సింథటిక్‌ రంగులు కళ్లకు హాని కలిగిస్తాయి

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం రంగుల పండగ హోలి జరుపుకుంటాం. అయితే సింథిటిక్‌ రంగులు వాడటం వలన మనం తెలియకుండానే మనకు లేదా ఇతరులకు హాని కలిగిస్తాం. రసాయనాలతో కూడిన రంగుల వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలు కంటిపై … Read More