ఆ ప‌ని కోసం క‌త్రినాకైఫ్ ఎన్ని డ‌బ్బులు తీసుకుందో తెలుసా?

మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది అందాల తార క‌త్రినాకైఫ్‌. విజ‌యభాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో వెంక‌టేశ్‌, క‌త్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మీర్జాపూర్ యువ‌రాణి మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌లో ఒదిగిపోయింది క‌త్రినాకైఫ్. కామెడీ, రొమాంటిక్ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రం … Read More

కోలుకున్న త‌ర్వాత ఊపిరితిత్తుల‌పై దాడి చేస్తున్న క‌రోనా

కొవిడ్‌-19 వ్యాధి దుష్ప్రభావాలపై నిపుణులు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. దీని నుంచి కోలుకున్నతర్వాత కూడా ఊపిరితిత్తుల లాంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నట్లు చెబతున్నారు. అలాగే, గుండెకూ ముప్పు పొంచి ఉందని, శరీరంలో వివిధ ప్రాంతాల్లో నొప్పి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కొవిడ్‌ … Read More

క‌రోనా రోగులు ఈ వ్యాయామాలు చేయండి : అర్ష‌ద్

ఈ ఫిజియోథెరపీ అనేది 1951లో సెప్టెంబర్ 8 న కౌన్సిల్ ఏర్పడిందని. కావున ప్రపంచ వ్యాప్తంగా ఫిజియోథెరపీ డేని సెప్టెంబర్ 8 నిర్వహిస్తున్నారని. 1996 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్యాచిలర్ ఫిజియోథెరపీ, మాస్టర్స్ ఫిజియోథెపీ కోర్సులు ప్రారంభమైనవి తెలిపారు కిమ్స్ క‌ర్నూలు … Read More

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ర్టేషన్ల నిలిపివేత

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ర్టేషన్‌లను నిలిపివేస్తూ రెవెన్యూ (రిజిస్ర్టేషన్‌)శాఖ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి అన్నిసబ్‌ రిజిస్ర్టార్‌కార్యాలయాల్లో భూముల, భవనాల రిజిస్ర్టేషన్‌లను నిలిపివేయనున్నారు. పౌరులకు నాణ్యమైన సేవలు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రిజిస్ర్టేషన్‌లను నిలిపివేశారు. … Read More

దుబ్బాక‌లో తెరాస‌కి క‌ష్ట‌మేనా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ‌నాయ‌కులు, మేధావుల దృష్టంతా ఇప్పుడు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం మీద‌నే ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రాంలింగారెడ్డి ఆక‌స్మాతుగా చ‌నిపోవ‌డంతో ఉన ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు పార్టీలు అక్క‌డ అధిప‌త్యం చెలియించాలని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా అధికార పార్టీ … Read More

దుబ్బాక‌లో తెరాస‌కి క‌ష్ట‌మేనా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ‌నాయ‌కులు, మేధావుల దృష్టంతా ఇప్పుడు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం మీద‌నే ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రాంలింగారెడ్డి ఆక‌స్మాతుగా చ‌నిపోవ‌డంతో ఉన ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు పార్టీలు అక్క‌డ అధిప‌త్యం చెలియించాలని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా అధికార పార్టీ … Read More

పెళ్లి కావడం లేదని 2331 మంది ఆత్మహత్య

భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 … Read More

ప్ర‌తి ఇంట్లో క‌రోనా వ‌చ్చింది : ‌రాజేంద‌ర్

ఇప్పుడు కరోనా ప్రతీ ఇంట్లోకి వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని, ఈ ధైర్యాన్ని ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రజలందరికీ కల్పించాలని పిలుపునిచ్చారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఆదివారం … Read More

బ‌రోడ వ్య‌క్తికి కొండాపూర్ కిమ్స్‌లో అరుదైన స‌ర్జ‌రీ

డెక్క‌న్ న్యూస్‌: ప‌ర్మినెంట్ ఇలియోస్ట‌మీ వ‌ద్ద ఉన్న కేన్స‌ర్ క‌ణితిని తొల‌గించేందుకు కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుప‌త్రి వైద్యులు అరుదైన శ‌స్త్రచికిత్స చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధుడు చిన్న‌ప్రేవుల‌కు, ఉద‌ర‌భాగానికి మ‌ధ్య ప్రాంతంలో క‌ణితి ఉండ‌టంతో కొండాపూర్ కిమ్స్ ఆసుప‌త్రికి … Read More

భుజానికి అరుదైన శ‌స్త్రచికిత్స చేసిన క‌ర్నూలు కిమ్స్ వైద్యులు

-వేరే చోటు నుంచి ఎముక‌, కండ‌రాలు క‌త్తిరించి, పాడైన భాగంలో అతికింపు 20 ఏళ్ల యువ‌కుడికి పున‌ర్జ‌న్మ‌ లెటార్జెట్ ప్రొసీజ‌ర్ విధానం క‌ర్నూలులో ఇదే తొలిసారి డెక్క‌న్ న్యూస్ : ఆట‌లు ఆడేట‌ప్పుడు జ‌రిగే గాయాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే ఎంత … Read More