పతనం అంచున కర్ణాటక సర్కారు?
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీయూ సర్కారు పతనం దిశగా పయనిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం ఒక్కరోజే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టడంతో సర్కారు కుప్పకూలుతుందన్న భయాందోళనలు రెండు పార్టీలో నెలకొన్నాయి. ఓ జేడీఎస్ ఎమ్మెల్యే సహా 11మంది ముంబయిలో … Read More











