పుట్టి పెరిగిన ఊరి ప్రేమ విడదీయలేనిది : శ్రీధర్ రెడ్డి

ప్రపంచం అంతా కరోనా వైరస్ వచ్చి లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. లెక్కలేని జనం అంతా దిక్కుతోచని వారు అవుతున్నారు. జానెడు కడుపు నింపుకోవడానికి పుట్టెడు కష్టాలు పడుతున్నారు. కరోనా కంటే ముందే ఆకలి చంపేసేలా ఉంది అంటూ అరిస్థితున్న … Read More

ఆ రెండు రాష్ట్రాలకు వెళ్ళకండి : టీఎస్ సర్కార్

తెలంగాణకు పొరుగు రాష్ట్రాలు అయినా.. ఏపీ మహారాష్ట్రాలకు వెళ్ళవద్దు అని తెలంగాణ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చింది. అక్కడ అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నూలు విజయవాడ గుంటూరు … Read More

కాలిపోయిన కూలర్ కంపెనీ

ఎండకాలంలో చల్ల చల్లగా గాలినిచ్చే కూలర్ కంపెనీ అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయంది. ఘట్కేసర్ లోని కొండాపూర్ రహదారిలో ఉన్న ఒక కూలర్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఎంత మేరకు ఆస్తి … Read More

రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల కార్యకలాపాలకు అనుమతి…కలెక్టర్ అమయ్ కుమార్

రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల పలు పారిశ్రామిక, కార్మిక కార్యకలాపాలను సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తున్నామని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రకటించారు.అయితే, కోవిద్ -19 మార్గదర్శక సూత్రాలను అనుసరించి సామాజిక దూరం, శానిటేషన్ తదితర జాగ్రత్తలను … Read More

మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఫోన్

వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత ను కేంద్ర ప్రభుత్వ మే తీసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచన కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాత్రి పొద్దు పోయిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఫోన్ లో … Read More

మనమంతా సాయం చేద్దాం

కూక‌ట్‌ప‌ల్లి ఓమ్ని ఆసుప‌త్రిలో ప‌నిచేసే డాక్ట‌ర్ మంజునాథ్ ఒక‌రోజు ఆసుపత్రికి వెళ్తుండ‌గా కొంద‌రు ఆహారం దొర‌క్క ఇబ్బంది ప‌డ‌టం గ‌మ‌నించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్న త‌న స‌హోద్యోగుల‌కు తెలిపారు. దాంతో ఆసుప‌త్రిలోని మొత్తం సిబ్బంది, ఓమ్ని ఆసుప‌త్రుల గ్రూపులోని … Read More

లాక్‌డౌన్ ఉన్నంత‌వ‌ర‌కు భోజనాలు ఏర్పాటు

పేదవారికి సేవ చేయడంలో ఆనందాన్ని పొందవచ్చు అని మ‌హిళా ద‌క్షత స‌మితి అధ్య‌క్షురాలు, డాక్ట‌ర్ స‌రోజ్ బ‌జాజ్ అన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల అనేక చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. మ‌హిళా ద‌క్ష‌త స‌మితి గ‌త … Read More

మీకు అండగా మేమున్నాము : విజయపురి కాలనీ వాసులు

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. పట్టెడు అన్నం దొరకాలి అంటే పుట్టెడు కష్టాలు పడాలి. పైసలు పెట్టి బియ్యం కొనాలి అంటే ఆ పైసల మొకం చూసి చాల రోజులవుతుంది. ఇక కడుపులెట్టా … Read More

తాత్కాలిక సచివాలయంలో అఖిలపక్షం సమావేశం

తాత్కాలిక సచివాలయంలో ఆకాలవర్షం , కరోనా కట్టడి వలస కూలీలకు భరోసా తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశహ్మ్ ప్రారంభమైనది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, … Read More

లాక్ డౌన్ లో తెలంగాణ నుండి ప్రయాణించేది వీరే

లాక్ డౌన్ లో తెలంగాణ నుండి ప్రయాణించే వెసులుబాటు కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు.లాక్ డౌన్ కారణంగా రాష్ట్రములో … Read More