వినికిడి యంత్రాలు ఇప్పుడు న్యూర‌లాజిక‌ల్ ఎమ‌ర్జెన్సీగా మారాయి : డా. జ‌నార్ధ‌న‌రావు

భార‌త‌దేశంలో పుట్టిన ప్ర‌తి వెయ్యిమంది పిల్ల‌ల్లో ఇద్ద‌రు లేదా ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్న‌ప్పుడు లేదా బాల్యంలో ఇంకా ఎక్కువ మంది తమ వినికిడిని కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్ల‌లోనే మాట్లాడ‌టం, భాష అభివృద్ధి చెంద‌డం లాంటివి … Read More

ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి, బేతెస్థ చ‌ర్చి స‌హ‌కారంతో, మియాపూర్ సుభాష్ చంద్ర‌బోస్ కాల‌నీలోని చ‌ర్చి ప్రాంగ‌ణంలో శుక్ర‌వారం “ఉచిత మెగా వైద్య‌శిబిరం” నిర్వ‌హించింది. ఈ శిబిరం ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు … Read More

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు తమ రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022 (ఐడీసీఆర్‌ 2022) నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్‌ను మార్చి06, 2022న నిర్వహించబోతుంది. ఈ రన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఫిబ్రవరి 28,2022 … Read More

మాన‌వ‌సేవ‌లో అంకిత‌మైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి త‌న మూడో వార్షికోత్స‌వాన్ని ఈరోజు ఆడంబ‌రంగా, ఉల్లాసంగా చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఇన్నాళ్లూ, ముఖ్యంగా కొవిడ్-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వైద్య‌యంత్రాంగ‌మంతా తీవ్ర‌మైన ఒత్తిడిలో ఉన్న‌స‌మ‌యంలో కూడా పూర్తి నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసి, … Read More

మ‌ద‌న‌ప‌ల్లి నుండి పీలేరు వ‌ర‌కు జాతీయ ర‌హాదారి అభివృద్ధి

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి నుండి పీలేరు వ‌ర‌కు జాతీయ ర‌హదారిని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ వెల్ల‌డించారు. ఈ అభివృద్ధి ప‌నులు 1852 కోట్ల‌తో జ‌ర‌గ‌నున్నాయ‌ని కూ యాప్ ద్వారా మంత్రి తెలిపారు. ఇక ఏపీ జాతీయ ర‌హదారుల … Read More

మ‌రో మైలురాయిని సాధించిన భార‌త్‌

కోవిడ్‌-19 వైర‌స్‌పై చేస్తున్న యుద్ధంలో భార‌తదేశం మ‌రో మైలురాయిని సాధించింద‌న్నారు భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ అర‌వింద్‌. 12-18 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు కోరోబివాక్స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింద‌ని ఆయ‌న కూ యాప్ ద్వారా తెలిపారు. https://www.kooapp.com/koo/arvinddharmapuri/b9bf15fc-1081-4436-825b-817f401cd2b8

ఆక‌స్మిక త‌నిఖీలు చేసిన బోయ గిరిజ‌మ్మ‌

అనంత‌పురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని వివిధ సెక్షన్ల యందు ఆకస్మికంగా త‌నిఖీలు చేశారు. ఇటీవ‌ల కొంతమంది ఉద్యోగులు స‌మ‌య‌పాల‌న పాటించ‌డం లేద‌ని వ‌చ్చిన ఫిర్యాదుతో ఈ త‌నిఖీలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా … Read More

ఈసారి వానలు లేన‌ట్టే : స్కైమెట్

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా పుష్క‌లంగా కురుస్తున్న వాన‌ల‌కు బ్రేక్ ప‌డుతుందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.వ‌ర్షాలు ఈసారి ముఖం చాటేసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయని, ఫలితంగా గత రెండేళ్లతో పోలిస్తే రానున్న నైరుతి … Read More

గౌతంరెడ్డికి ప్ర‌ముఖుల నివాళులు

ఏపీ ఐటీశాఖ మంత్రి గౌతంరెడ్డి మృతితో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ద్రిగ్బాంతి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు శ్ర‌ద్దాంజాలి ఘ‌టించారు. అనంపురం జిల్లా ఛైర‌ప‌ర్స‌న్ బోయ గిరిజ‌మ్మ పార్టీ కార్యాల‌యం వద్ద నివాళులు అర్పించారు. … Read More

మోకాళ్లు, కీళ్ల స‌మ‌స్య‌ల‌ను తేలికగా తీసుకోవ‌ద్దు : డాక్టర్ మహమ్మద్ ఏజాజుద్దీన్

మోకాళ్లు, కీళ్ల స‌మ‌స్య‌ల‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌న్నారు కిమ్స్ హాస్పిట‌ల్స్‌కు చెందిన ప్ర‌ముఖ ఆర్థోపెడిష‌న్డాక్ట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ఏజాజుద్దీన్‌. ఆదివారం ల‌క్టీకాపూల్‌లో యుక్త వ‌యసులో మోకాళ్ల నొప్పులు, పెద్ద‌వారిలో భుజం నొప్పులు అనే అంశం మీద అవ‌గాహాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాని … Read More