శేరిలింగంపల్లిలో సెంచురీ మ్యాట్రెసెస్ స్టోర్‌ను ప్రారంభించిన పీవీ సింధు

హైదరాబాద్, 26 సెప్టెంబర్, 2025: భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెసెస్ బ్రాండ్ సెంచురీ మ్యాట్రెసెస్ తన కొత్త ఎక్స్పీరియెన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఘనంగా ప్రారంభించింది. ఈ స్టోర్‌ను పద్మభూషణ్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, తెలంగాణ శాసనసభ్యులు … Read More

మేడారం జాతర అభివృద్ధికి 150కోట్లు

ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు, ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించడానికి మేడారంకు తరలివస్తుంటారు. ముఖ్యంగా వారాంతాలు, సెలవుదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారం ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా మేడారంలో పర్యటించనున్నారు. మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై పూజారులు, ఆదివాసీ నేతలు, గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. ఇప్పటికే సోమవారం ఆయన కార్యాలయంలో అధికారులు, మంత్రులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఏమిటంటే ప్రతి నిర్మాణం ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలనేది. ఈ క్రమంలో గ్రానైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ పదార్థాలను వినియోగించాలని నిర్ణయించారు. స్థపతి ఈమని శివనాగిరెడ్డి మార్గదర్శకత్వంలో పనులు సాగనున్నాయి.గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడం, ద్వారాల సంఖ్య పెంచడం, భారీ స్వాగత తోరణాల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ప్రత్యేకంగా తోరణాల ఎత్తు 40 అడుగుల వరకు పెంచాలని యోచిస్తున్నారు. భక్తుల రద్దీ సమయంలో తోపులాటలు జరగకుండా క్యూలైన్లను బలపరుస్తారు. గద్దెల చుట్టూ ర్యాంపులు, ఎత్తైన ప్రదేశాలు నిర్మించి భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. రూ.150 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక వచ్చే ఏడాది జనవరి చివర్లో జరగబోయే మహా జాతర దృష్ట్యా ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అందులో రూ.91 కోట్లు రోడ్ల విస్తరణ, వంతెనలు, కాలువల నిర్మాణానికి వినియోగించనున్నారు. మిగిలిన నిధులతో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు, భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతులు కల్పించనున్నారు.

గాజుల రామారంలో హైడ్రా ఉక్కపాదం

హైదరాబాద్లోని గాజుల రామారంలో ‘హైడ్రా’ కూల్చివేతలు ప్రారంభించింది. ఇక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి, 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ. 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు, సర్వే … Read More

గ్రేటర్ లో తుది దశ కు చేరిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

ఇప్పటి వరకు 78.53 శాతం సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి,19.04,977 కుటుంబాల సర్వే పూర్తి హైదరాబాద్, నవంబర్ 25: గ్రేటర్ హైదరాబాదు పరిధిలో సమగ్ర ఇంటింటి సర్వే తుది దశకు చేరుకుంది. సోమవారం నాటికి .78.53.% సర్వే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. … Read More

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 126 ధరఖాస్తులు హైదరాబాద్, నవంబర్ 25: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమీషనర్ పాల్గొని పలు … Read More

nurture.farm యొక్క B2B ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ nurture.retail 

ఆన్‌లైన్-ప్రత్యేక ఉత్పత్తుల  ఆవిష్కరణతో ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని వేడుక చేస్తోంది జూలై 2023, బెంగళూరు – భారతదేశపు అతిపెద్ద B2B Ag-ఇన్‌పుట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన nurture.retail సమగ్ర  పంట సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. వాటిని తన మొబైల్ యాప్ ద్వారా … Read More

మరణించి మరో ముగ్గురిలో జీవించి

మరణించినా…. తమ వారిని మరోకరిలో చూసుకోవచ్చని నిరూపించారు హెచ్ ఎం టి నగర్ కి చెందిన ఓ కుటుంబం. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని హెచ్ ఎం టి ప్రాంతానికి చెందిన మామిళ్ల అనురాధ (53) వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. జనవరి … Read More

భక్తి ముసుగులో రాసలీలలు

భక్తి పేరుతో ఓ దొంగ స్వామి మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దేవాలయానికి వచ్చే అమాయక మహిళల్ని పూజల పేరుతో లైంగికంగా లొంగదీసుకుంటున్న పూజారి వేల్పూరి రామును జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరుతో శారీరకంగా వాడుకోవడమే … Read More

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ‘‘వర్టెక్స్‌’’

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఙాన్స్‌ యూనివర్సిటీలో ‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ కార్యకలాపాలు ప్రారంభించి ఒక సంవత్సరం పూరైన సందర్భంగా ‘‘వర్టెక్స్‌’’ (విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ రీక్రియేషనల్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషనల్‌ ఎక్సీపీరియన్స్‌’’ అనే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా … Read More

స్కాలర్‌షిప్స్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ప్రముఖ హయ్యర్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్- టైమ్స్‌ప్రో, సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన అభ్యాసకుల కోసం పరిశ్రమ-కేంద్రీకృత నైపుణ్యాలతో వారు తమను తాము మెరుగుపరచుకునేందుకు, కెరీర్ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా సాయపడేందుకు రూ. 2 కోట్ల వరకు TimesPro scholarship (టైమ్స్‌ప్రోస్కాలర్‌షిప్) … Read More