రైతులకు శుభవార్త… రైతుబంధు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక రోజే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. జూన్ 16 వరకు పాస్ బుక్ వచ్చిన … Read More











