రైతుల‌కు శుభ‌వార్త‌… రైతుబంధు నిధులు విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక రోజే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. జూన్ 16 వరకు పాస్ బుక్ వచ్చిన … Read More

ఘ‌ట్‌కేస‌ర్ ప్ర‌జ‌ల మ‌నోభావాలను కాపాడండి : బ‌ంజ‌రంగ్ ద‌ళ్ సేవ స‌మితి

ఘ‌ట్‌కేస‌ర్ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కాపాడాల్సిన బాధ్య‌త పోలీసుల మీద ఉంద‌ని బంజ‌రంగ్‌ద‌ళ్ సేవ స‌మితి మేడ్చ‌ల్ జిల్లా కో-క‌న్వీన‌ర్ ప‌‌సూల‌ది చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఇప్ప‌టికే బంగారు మైస‌మ్మ గుడిలో ప‌లు సంఘట‌న‌లు చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. గ‌తంలో … Read More

గ‌ర్భీణీలు ఇవి పాటించాల్సిందే : డాక్ట‌ర్ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌

గర్భిణీలు ఇంటి వాతావరణంలో అపారమైన ఒత్తిడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చేసే యోగా వారి జీవితంలో ఒక వరంగా ఉంటుంద‌ని కిమ్స్ క‌ర్నూలు స్త్రీల వైద్య నిపుణురాలు లక్ష్మీ ప్ర‌స‌న్నాఅన్నారు. యోగా దినోత్స‌వం స‌దంద‌ర్భంగా గ‌ర్భీణీల‌కు ఆమె కొన్ని సూచ‌న‌లు చేశారు. … Read More

పోలీసులు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు : రెడ్డిప‌ల్లి యువ‌కుడి ఆవేద‌న‌

ఏదైన అన్యాయం జ‌రిగితే న్యాయం కోసం పోలీసుల ద‌గ్గ‌రి వెళ్తాం. ఇగ అక్క‌డ ప‌ట్టించుకోక‌పోతే ఏం చేయాల‌ని ప్ర‌శ్నిస్తున్నాడు ఓ యువ‌కుడు. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ మండ‌లం రెడ్డిప‌ల్లికి చెందిన మంగ‌ళి చంద్ర‌శేఖ‌ర్ గ‌త స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌లో ఓ వార్డ్ నుండి … Read More

అక్క‌డ కిడ్నాప్‌.. ఇక్క‌డ హత్య

భూవివాదాల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ వ్యాపారిని శుక్రవారం షాద్‌నగర్‌లో కిడ్నాప్‌ చేసిన దాయాదులు కొత్తూరులో హత్య చేశారు. ఫరూఖ్‌నగర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి (55) కొన్నేళ్లుగా జడ్చర్లలో స్థిరపడి అక్కడే పెట్రోల్‌ బంకుల నిర్వహణతో … Read More

న‌వ దంప‌తుల‌కు అంత్య‌క్రియ‌లు

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో సబ్బవరానికి చెందిన నవ దంపతులు యడ్లపాటి వెంకటేష్, నవ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ చంద్రశేఖర్‌ కూడా … Read More

రాయ‌ల్‌చెరువు అమ్మాయి కాలేజీ టాప‌ర్‌

ఒకవైపు తండ్రి మరణం మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షా సమయం దుఖంలోనూ ఓ విద్యార్థి కాలేజీ టాపర్ గా నిలిచింది. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం రాయల్ చెరువు అనే గ్రామంలో శేఖర్ రెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనాన్ని … Read More

ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పై దాడికి ప్రయత్నం

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిపై ప్రతాప్ సింగారం గ్రామంలో దాడికి ప్ర‌త‌య్నం జ‌రిగింది. వివారాల్లో్కి వెళ్తే…ఓ నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరైన ఘట్కేసర్ ఎంపిపి సుదర్శన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు దీంతో … Read More

క‌రోనాపై పొలంప‌ల్లిలో ఇంటింటి ప్ర‌చారం : భాజాపా

క‌రోన వైర‌స్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌గాహాన అవ‌స‌ర‌మ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ పేర్కొంది. ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన క‌ల్పించ‌డానికి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చూట్టింది మెద‌క్ జిల్లా భాజ‌పా. ఇందులో భాగంగా.. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లోని పొలంపల్లి … Read More

ప్రజల మనసులో సంజీవ రెడ్డి : గద్ద తిరుపతి

ఘట్కేసర్ మండల మాజీ జెడ్.పి.టి.సి, తెరాస రాష్ట్ర నాయకులు మంద సంజీవరెడ్డి, సునీతల వివాహ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా వారికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్  తెరాస పార్టీ యూత్ జనరల్ సెక్రెటరీ గద్ద తిరుపతి యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. … Read More