తల్లిపాలే మొద‌టి ఔష‌దం : డాక్ట‌ర్ ‌శ్వేత‌

ప్రపంచ త‌ల్లిపాల వారోత్స‌వం ప్ర‌తి సంవ‌త్స‌రం అగష్టు 1 నుండి 7 వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. దాని ముఖ్య ఉద్దేశ్య‌ము త‌ల్లిపాల ప్రాధాన్య‌త, పుట్టిన శిశువుకు త‌ల్లిపాలు చేసే ప్ర‌యోజ‌నం గురించి తెలియ‌జేయ‌డమ‌ని కిమ్స్ స‌వీర వైద్యురాలు శ్వేత అన్నారు. … Read More

విలువైన పోషాకాల‌న్ని త‌ల్లిపాల‌లోనే : ల‌క్ష్మీప్ర‌స‌న్న‌

పుట్టిన నాటి నుండి 6 నెల‌ల వ‌ర‌కు త‌ల్లిపాలు ఎంతో ముఖ్య‌మైనవి అని కిమ్స్ కర్నూలు చెందిన స్త్రీల వైద్య‌నిపుణురాలు ల‌క్ష్మీప్ర‌స‌న్న అన్నారు. ప్రతి సంవ‌త్స‌రం ఆగ‌ష్టు 1వ తేదీ నుండి 7 వ‌ర‌కు ప్రపంచ తల్లిపాల వారోత్స‌వాన్ని జరుపుకుంటర‌ని తెలిపారు. … Read More

త‌ల్లిపాలే బిడ్డ‌కు ఆరోగ్యం

అప్పుడే పుట్టిన బిడ్డ‌కు గంట‌లోపే త‌ల్లిపాలు తాగిస్తే శిశువు మంచి ఆరోగ్యంగా ఉంటార‌ని కొండాపూర్ కిమ్స్ః క‌డ‌ల్స్ డాక్ట‌ర్ ప్రీతిశ‌ర్మ అన్నారు. త‌ల్లిపాల వ‌ల‌న క‌లిగే వాటి గురించి వివ‌రించారు.పుట్టినప్పటి నుండి 6 నెలల వయస్సు వరకు శిశువుకు మంచి పోషకాహారం … Read More

అమ్మపాలు అమృతం

అనూష కొమ్మినిఫ్యాకల్టీ ,పీడియాట్రిక్ నర్సింగ్ “అమ్మపాలు ముమ్మాటికీ మేలే, తల్లి పాలు మురిపాలుఅమ్మపాలకి దోషం లేదు ,అమ్మపాలు స్వచ్ఛమైనవిఒక్క మాటలో చెప్పాలంటే అమ్మపాలు అమృతంతో సమానం “ప్రపంచంలో కలితి లేనిది అంటూ ఉంటే అది తల్లిపాలు మాత్రమే!తల్లి బిడ్డను ధగ్గరకు చేర్చే … Read More

సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైరస్ కార‌ణంగా ఇన్నాళ్లు మూసి ఉంచిన‌ స్కూళ్లను పునఃప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠ‌శాల‌లు ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం జ‌గ‌న్‌ జిల్లా … Read More

మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి

టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీనును హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మదనపల్లె ఓంప్రకాశ్‌ ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని కేజీహెచ్‌లో మృతి చెందాడు. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఓంప్రకాశ్‌.. శనివారం రాత్రి అనారోగ్య … Read More

ఆ చర్చలో అరుణ మాట్లాడే అంశం ఏంది? ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలు.

షి ది పీపుల్ నిర్వహిస్తున్న ఆసియాలో మొట్టమొదటి స్త్రీవాద కవిత్వ పండుగలో పాల్గొనమని ప్రముఖ సామాజిక నాయకురాలు అరుణకి అహ్వనం అందింది. వచ్చేనెల మొదటివారంలో జూమ్ లో ఈ చర్చ జరగనుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న … Read More

లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో ఏటా 13 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణిస్తున్నారు

లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది మ‌ర‌ణిస్తున్నార‌ని హైద‌రాబాద్ సిటిజ‌న్ హాస్ప‌టల్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్, హెప‌టాల‌జిస్ట్ డాక్ట‌ర్ శార‌ద.పి అన్నారు. లివ‌ర్ స‌మ‌స్య‌లు ప్ర‌జ‌లు ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.ఇప్పుడు ప్ర‌పంచ అంతా కూడా కోవిడ్‌-19లో ప్ర‌భావితం … Read More

గూనిని న‌యం చేసిన కిమ్స్ కొండాపూర్ వైద్యులు

జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సిన ఆరేళ్ల గ్రీష్మికకు కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు ఎంతగానో ఊరట పొందారు. ఆ చిన్నారిని ఈ ఏడాది మార్చి నెలలో ఆమె తల్లిదండ్రులు కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పుట్టినప్పటి … Read More

మ‌న జాగ్ర‌త్త‌లే మ‌న కాలేయాన్ని కాపాడుతాయి : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌

హెపటైటిస్ బి వైరస్ ని కనుగొన్న గొప్ప గ్రహీత – బరూచ్ శామ్యూల్ బ్లంబెర్గ్ గౌరవార్థం జూలై 28 న వైరల్ హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని … Read More