స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో సిద్ద‌పేట 27వ ‌స్థానం

చెప్పుకుంటున్న సిద్ధిపేట జిల్లా 27వ స్థానం ద‌క్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డులను ప్రకటించింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ అవార్డులను వెల్లడించారు. దేశంలో అత్యంత క్లీనెస్ట్ సిటీగా మధ్యప్రదేశ్ రాజధాని … Read More

28 ఏళ్ల కుర్రాడి ప్ర‌తిభ ఎల్లంకి డిజిట‌ల్‌

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచం అంతా ఆన్‌లైన్‌కి బానిస‌గా మారింది. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఏదీ కావాల‌న్నా… ఇంట్లో ఉండి తెప్పించుకుంటున్నాం. ఇక క‌రోనా పుణ్య‌మాని ఇంటికే ప‌రిమితం కావాడంతో ప్ర‌తి ఒక‌టి ఆన్ లైన్ ద్వారానే సాగుతోంది. చివ‌రికి చ‌దువులు … Read More

క‌ళ్యాణ ల‌క్ష్మీ అందుకే ఇస్తున్నారు : తిరుప‌తి యాద‌వ్

తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కు అండగా ఉంటున్నది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా వారి వివాహాలకు లక్షనూట పద హార్లు అందజేస్తున్నది. ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలుపంచుకోవ‌డానికే ఈ ప‌థ‌కం తీసుక‌వ‌చ్చార‌ని తెరాస రాష్ట్ర యువ నాయ‌కులు … Read More

భార్య నల్లగా ఉందని.. హత్య చేసిన భర్త…

భార్య భర్తల మధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు, ఆప్యాయత. ఇవేగానీ లోపిస్తే లేనిపోని మనస్పర్థలు, గొడవలు జరుగుతుంటాయ్. తాజాగా హైదరాబాద్‌లో భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో దారుణం జరిగిపోయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు మంచిగానే ఉన్నారు. ఉద్యోగం … Read More

క‌రోనా అనుమానం కుటుంబాన్ని బ‌లితీసుకుంది

కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుటుంబ పెద్ద నరసయ్య కు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స చేయించుకుంటుండగా.. ప్రయోజనం లేకపోయింది. మూడు రోజుల కిందట కరోనా పాజిటివ్ … Read More

ఎమ్మెల్యే ఇస్తేనే చెక్కు చెల్లుతుందా : రాజశేఖర్ రెడ్డి

సాక్షాత్ ఒక ఎమ్మెల్యే నే కోవిడ్ నిబంధనలు పాటించకుండా…. ప్రజలకు నీతులు ఎలా చెబుతారు అని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని ప్రశ్నించారు మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. కోవిడ్ నిబంధనలు ఉల్లంగించి శంకరం … Read More

యువ‌తలో రాజ‌కీయ చైత‌న్యం రావాలి : ప‌్ర‌వీణ్‌కుమార్‌

యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడే స‌మాజంలో మార్పు మొద‌లవుతుంద‌ని యువజన సంఘాల సమితి మండల అధ్యక్షుడు కుమ్మరి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆ దిశ‌గా అడుగులు ప‌డిన‌ప్పుడే వివేక‌నంద స్వామి ఆశ‌యాలు నేర‌వేరుతాయ‌ని పేర్కొన్నారు.చిన్న‌శంక‌రంపేట మండలంలోని చందంపేట గ్రామంలో హనుమాన్ సేవాసమితి యువజన … Read More

సెప్టెంబర్ 16 నుంచి ప‌రీక్ష‌లకు రెడీ అవుతున్న జేఎన్‌టీయూ

క‌రోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ ఇంజనీరింగ్, ఫార్మసీ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు జేఎన్టీయూ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 16 నుంచి పరీక్షలు పెట్టాలని ప్రైమరీగా డిసిషన్ తీసుకుంది. ప్రస్తుతం బీటెక్, బీఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ కు మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మిగిలిన … Read More

ప్ర‌భుత్వ సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి : ‌తిరుప‌తి యాద‌వ్‌

గోదావరి వరదతో పాటు వాగులతో వ‌ర‌ద‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని అన్నారు తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్‌. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తున్నా…. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌ర్కార్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని … Read More

కొడుకు గ‌ల్ఫ్‌లో కోడ‌లిపై క‌న్నేసిన మామ

కామారెడ్డి జిల్లాలో దారుణం జ‌రిగింది. జిల్లా పరిధిలోని లింగాపూర్ లో మామ కోడలిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. . వివరాల్లోకి వెళితే వేములవాడకు చెందిన మ‌ల్లేశం లింగాపూర్ లో నివ‌సిస్తున్నాడు. నిందితుడి మొద‌టి భార్యకు పిల్ల‌లు క‌ల‌గ‌క పోవ‌డంతో మొద‌టి భార్య … Read More