నియంత్రణ చర్యలు పాటించాలి: కెసిఆర్

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గల గ్రామాల్లో … Read More

తాగొస్తే భర్తలకు అది ఇవ్వకండి…

తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. ఓ స్నేహితుడు తనకు కాల్ చేసి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడని.. మందు తాగడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం సరికాదన్నారు. మద్యపాన నిషేధమని ఎన్నికలకు ముందు … Read More

తెలంగాణలో వైన్ షాపులు ఓపెన్

తెలంగాణలో మద్యం షాపులు తెరబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల కారణంగా మన రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు మద్యం అమ్మకాలు మొదలుపెట్టాయన్న సీఎం కేసీఆర్… సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు మద్యం … Read More

తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ స‌డ‌లింపులివే

రెడ్ జోన్ లో నిత్యావసర షాపులు, సిమెంట్, స్టీల్, హర్డ్ వేర్ షాపులు, నిర్మాణ రంగ ప‌నులు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు మాత్ర‌మే ఓపెన్ అవుతాయి. హైదరాబాద్ లో ఎటుంటి స‌డ‌లింపులు ఉండ‌వు. 15 వతేది రివ్యూ చేసి.. అప్ప‌టి … Read More

రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్‌

మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈరోజు 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిలో ఈరోజు … Read More

ఢిల్లీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఆరా.

కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు ఆదేశం. ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కోసం ₹ 12 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం. కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చర్యలు. తక్షణ సాయం … Read More

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

సమగ్ర వ్యవసాయ విధానం, ధాన్యం సేకరణ, కోహెడ మార్కెట్ అంశంపై సమీక్ష, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులతో సమావేశమైన సీఎం

1 నుంచి 9 తరగతి విద్యార్థుల ప్రమోట్

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు

ఘట్‌కేసర్‌ నుంచి తరలివెళ్లిన వలస కార్మికులు

రాష్ట్రంలోని ఇతర రాష్ర్టాల వలస కార్మికుల తరలింపు కొనసాగుతున్నది. బీహార్‌కు చెందిన 1200 మంది వలస కూలీలు ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో తరలివెళ్లారు. కూలీకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత, వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ … Read More

రేషన్ డీలర్ షిప్ రద్దు

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ప్రతి కుటుంబానికి 12 కేజీల ఉచిత బియ్యం పంపిణి చేసింది. అయితే వాటిని సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో డీలర్ షిప్ రద్దు చేసారు. వివరాల్లోకి వెళ్తే … Read More