కరోనా వ్యాప్తి చెంద కుండా నివారించు మందులను స్ప్రే చేయించి బ్లీచింగ్ చల్లారు

నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి , TRS పార్టీ సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, ఈరోజు నల్లకుంట డివిజన్ లోని తిలక్ నగర్ రైల్వే బ్రిడ్జి ప్రక్క గల్లీలో, చైతన్య నగర్, అంజన్న గల్లీ, కోరుట్ల అపార్ట్మెంట్ లైన్, తిలక్ … Read More

ఎండి ఖాజా మొహినొద్దీన్ పై కేసు

జనగామలో డిఆర్డిఎ అడ్మిన్ అసిస్టెంట్ పై కేసు నమోదు: సీఐ మల్లేష్…………….ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు ఎటువంటి సమాచారం లేకుండా వెళ్ళి రావడమే కాకుండా వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా విధులకు హాజరై కరోనా వ్యాప్తికి కారణమైన జనగామ జిల్లా గ్రామీణాభివృద్ధి … Read More

వైద్య సిబ్బందితో సహకరించండి: ఎపి గవర్నర్

మత సమాజాలకు దూరంగా ఉండండి, వైద్య సిబ్బందితో సహకరించండి: ఎపి గవర్నర్ మత పెద్దలకు విజ్ఞప్తి చేస్తారు విజయవాడ, ఏప్రిల్ 04: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వా భూసన్ హరిచందన్ రాష్ట్రంలోని మత పెద్దలకు అన్ని రకాల మత సమ్మేళనాలను పూర్తిగా … Read More

గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు

జిల్లాలోని గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు శుక్రవారం పర్యటించారు. గజ్వేల్‌లో కరోనా సోకిన వ్యక్తి ఇంటి పరిసరప్రాంతాల్లో నివశించే వారికి వైరస్‌పై అవగాహన కల్పించారు. లాక్ డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో ఉండాలని సూచించారు. వైరస్‌ను పారద్రోలేందుకు అందరూ తోడ్పాటు … Read More

పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

సేవా భారతీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా లోక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా ఆకలి తో ఇబ్బంది పడుతున్న కులీ, కార్మికులకు, పేద కుటుంబాలకు నిత్య అవసర వస్తువులను పలు కుటుంబాలకు పంచడం జరిగింది..మల్లికార్జున నగర్, వినాయక్ నగర్, తూరబ్ నగర్, బతుకమ్మకుంటా, … Read More

ప్రధానితో మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన్ సీఎం గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి కారణాలు వివరించిన సీఎంనమోదైన కేసుల్లో 111 జమాత్‌ కు వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని వివరించిన … Read More

దేశంలో కొరోన బాధితులు

దేశంలో కొరోన బాధితుల సంఖ్య 1965కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 1764 మందికి కొనసాగుతున్న చికిత్స. కొరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 150మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 50 మంది మృతి.

పాత్రికేయులు స్వీయ రక్షణలో ఉండండి

పాత్రికేయులను వాడుకున్న వారు ప్రస్తుతం కనుచూపు మేరలో లేరు. ప్రతీజిల్లాలో, ప్రతీ మండలంలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల, ప్రముఖ వ్యాపారవేత్తల, ప్రముఖ వైద్యుల, ప్రముఖ వైద్యశాలలు, ప్రముఖ విద్యా సంస్థలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, … Read More

ఆహార ప్యాకెట్ల పంపిణీ

ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్ పూర్ హౌస్ గంగపుత్ర సంఘం లో శ్రీ సిద్ధి వినాయక భగత్ సింగ్ అసోసియేషన్ భోలక్పూర్ వారి ఆధ్వర్యంలో కరోణ వైరస్ నివారణ లో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ సందర్భంగా ఫుట్ పాత్ లపై జీవనం … Read More

శ్రీ రామ

ఒకసారి పార్వతి దేవి శంకరుని దగ్గరకొచ్చి ,స్వామి ,నాకు భాదలు ,కష్టాలు ,మనస్సు ప్రశాంతత లేకూండా జరుగుచున్నవి .మరి ఏమి చేయాలి అని అడిగింది .దానికి శంకరుడు ,అన్నాడు ,నీవు అలంటి సమయంలో ,శ్లోకం -శ్రీ రామ రామ రామేతి ,రమే … Read More