పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

సేవా భారతీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా లోక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా ఆకలి తో ఇబ్బంది పడుతున్న కులీ, కార్మికులకు, పేద కుటుంబాలకు నిత్య అవసర వస్తువులను పలు కుటుంబాలకు పంచడం జరిగింది..
మల్లికార్జున నగర్, వినాయక్ నగర్, తూరబ్ నగర్, బతుకమ్మకుంటా, శంకర్ నగర్ గొల్నక తదితర బస్తీలు. ఈ కార్యక్రమంలో సురేశ్ జీ, వినోద్, వాసు, మురళీ కృష్ణ, సంజయ్, నర్సింగ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.